Category: కరీంనగర్

తెలంగాణ లో మరో బస్సు ప్రమాదం!

జ్ఞానతెలంగాణ,రంగారెడ్డి జిల్లా,నవంబర్ 04: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదం పెను విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ బస్సును ఢీకొట్టిన ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో...

కేంద్ర పథకాల అమల్లో నిర్లక్ష్యం సహించబోము : బండి సంజయ్ హెచ్చరిక

జ్ఞానతెలంగాణ,కరీంనగర్,అక్టోబర్ 29 : కేంద్ర పథకాల అమల్లో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించబోమని కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. జిల్లాలో జరిగిన “దిశ సమీక్ష” సమావేశంలో వివిధ శాఖల అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, ఆర్ అండ్ బి, మున్సిపల్, పంచాయతీరాజ్,...

లోన్‌ యాప్‌ వేధింపులకు యువకుడి బలి!

కష్టం తీరుస్తుందనుకున్నాడు.. కాటికి చేర్చే వరకు తెస్తుందని గమనించ లేకపోయాడు.. జ్ఞానతెలంగాణ,కరీంనగర్(వెబ్ డెస్క్):బెట్టింగ్‌ యాప్స్‌, ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలావాడు పడి అప్పులపాలై..అవి తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుతూనే ఉంది.కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన రాజయ్య – లక్ష్మీ దంపతుల...

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచితంగా పుస్తకాల పంపిణీ

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచితంగా పుస్తకాల పంపిణీ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన వేళా దేశ ప్రజలో రాజ్యాంగం పట్ల సరైన అవగాహన పెంపొందించ్చేందుకు నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగం- ముఖ్యాంశాలు శ్రీ BS...

ప్రశాంతంగా ముగిసిన రుక్మాపూర్ సైనిక్ స్కూల్ పరీక్ష

అధిక సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు నేడు 10.03.2024, సాంఘీక సంక్షేమ గురుకుల(సైనిక) రుక్మ పూర్ ప్రవేశ పరీక్ష ప్రశాంతం గా నిర్వహించారు, 80 సీట్ల కొరకు జరుగు పరీక్ష కు 600మంది విద్యార్థులూ హాజరయ్యారు. గతం లో కంటే కూడా విద్యార్థలు అధిక సంఖ్యలో పరీక్షకు హాజరవడం...

Translate »