మళ్లీ మొదలైంది మొరం దందా
చిట్యాల లో పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు మళ్లీ మొదలైంది మొరం దందా జ్ఞానతెలంగాణ,చిట్యాల,అక్టోబరు24 :జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని కైలాపూర్ గ్రామపంచాయతీ శివారులోని శాంతినగర్ గుట్టల్లో అక్రమ మొరం దందా మళ్ళీ మొదలైందని సంబంధిత రెవిన్యూ మైనింగ్ అధికారులు పట్టించుకోవడంలేదని గత కొన్ని నెలల...
