Category: హైదరాబాద్

మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ దర్బార్ హాలులో ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో అల్లా పేరు మీద ప్రమాణం చేయించారు. కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో...

అజారుద్దీన్‌కి మంత్రి పదవి ఖాయం!

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్‌,అక్టోబర్ 29: తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం మరోసారి వ్యూహాత్మక అడుగు వేసింది. మాజీ భారత క్రికెటర్‌, ప్రస్తుత కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మొహమ్మద్‌ అజారుద్దీన్‌‌ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. మైనారిటీ వర్గానికి సముచిత ప్రాతినిధ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం...

మాజీ మంత్రి హరీశ్ రావు ఇంట విషాదం

– హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూత– హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచిన సత్యనారాయణ– శోకసంద్రంలో హరీశ్ రావు కుటుంబ సభ్యులు జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : బీఆర్ఎస్ మాజీ మంత్రి,  సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి తన్నీరు...

రౌడీలకు,మహిళలకు మధ్య జరుగుతున్న పోరాటం

జూబ్లిహిల్స్,హైదరాబాద్: జూబ్లిహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా, ఈరోజు బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు,బోరబండ డివిజన్ లోని, సైట్ 3 బస్తీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఇది రౌడీలకు మరియు మహిళలకు మధ్య జరుగుతున్న పోరాటం ఇందులో మహిళలే గెలవాలి.పోలీసులు రౌడీలు కలిసి...

అంగన్వాడీ కేంద్రంలో సంపులో పడి బాలుడి మృతి

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : హైదరాబాద్‌లో ని గచ్చిబౌలి ప్రాంతంలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా యాలల ప్రాంతానికి చెందిన బోయిని పరమేశ్వర్ యొక్క 4 ఏళ్ల కుమారుడు నిఖిల్ తేజ్, అంగన్వాడీ కేంద్రంలో ఆటలో పాల్గొంటూ ఉన్నప్పుడు ప్రమాదవశాత్తూ సంపులో పడిపోయి, అప్పటికే ఊపిరాడక మృతి...

రాజ్యాంగం పవిత్ర గ్రంథమెలా అవుతుంది?: మాజీ సీబీఐ చీఫ్

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: భారత రాజ్యాంగం పవిత్ర గ్రంథమేమీ కాదని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అదే పవిత్ర గ్రంథమైతే, దానికి ఇప్పటివరకు 106 సార్లు సవరణలు ఎందుకు చేశారని ఆయన సూటిగా ప్రశ్నించారు. రామాయణం, భారతం, భగవద్గీత...

ఇంద్రనగర్ దొడ్డిలో రూ, 4 లక్షల 81 వేలకు ఘనపయ్య లడ్డు కైవసం చేసుకున్న కావలి రాము

హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, సెప్టెంబర్ 07: పురపాలక పరిధిలోని ఇందిరానగర్ (దొడ్డి)లో గణపయ్య మండపం వద్ద జరిగిన వేలంపాటలో రూ, 4 లక్షల 81 వేలకు వేలం పాట లో కావలి రాము కనకయ్య లడ్డును కైవసం చేసుకోవడం...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సన్నాహలు

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల సన్నాహకాలు మొదలయ్యాయి. ఇటీవల ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి.ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది. మొత్తం 3,92,669 మంది...

బాంసెఫ్ 12వ రాష్ట్ర మహాసభలను జయ ప్రదం చేయండి

బివియం రాష్ట్ర కన్వీనర్ భూంపల్లీ రవితేజ ఈ నెల 31 న కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరగనున్న బాంసెఫ్ మరియు రాష్ట్రీయ మూల్ నివాసి సంఘ్ 12వ రాష్ట్ర మహాసభలకు తెలంగాణ నలుమూలల నుండి విద్యార్థిని విద్యార్థులు యువకులు నిరుద్యోగులు మేధావులు తరలి రావాలిని భారతీయ విద్యార్థి...

పెరిగిన టమాటా ధరలు

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : రాష్ట్రంలో టమాటా (Tomato) ధరలు భారీగా పెరిగాయి. మొన్నటి వరకు ధరలు పడిపోయి కిలో టమాటా ధర రూ.20 నుంచి 30 ఉండగా, తాజాగా ఒక్క సారిగా పెరిగింది. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్లో కిలో టమాటా ధర రూ.60 నుంచి 70పలుకుతుంది. ఇటీవల కురిసిన భారీ...

Translate »