ఇంద్రనగర్ దొడ్డిలో రూ, 4 లక్షల 81 వేలకు ఘనపయ్య లడ్డు కైవసం చేసుకున్న కావలి రాము
హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, సెప్టెంబర్ 07: పురపాలక పరిధిలోని ఇందిరానగర్ (దొడ్డి)లో గణపయ్య మండపం వద్ద జరిగిన వేలంపాటలో రూ, 4 లక్షల 81 వేలకు వేలం పాట లో కావలి రాము కనకయ్య లడ్డును కైవసం చేసుకోవడం...