Category: తెలంగాణ

మోయినాబాద్–బీజాపూర్ రోడ్డుపై మళ్లీ ఘోర ప్రమాదం…

మోయినాబాద్, జ్ఞాన తెలంగాణ:మోయినాబాద్–బీజాపూర్ రహదారిపై ప్రమాదాలు ఆగేలా కనిపించడం లేదు. ఈరోజు ఉదయం తాజ్ డ్రైవ్–ఇన్ సమీపంలో జరిగిన కారు ప్రమాదం ఈ రూట్ ప్రమాదకరతను మరోసారి బయటపెట్టింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు...

సరూర్నగర్ స్టేడియంలో 24న కబడ్డీ ట్రయల్స్ – మీ స్కిల్‌కు వేదిక సిద్ధం

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 24-11-2025 సోమవారం సాయంత్రం 3 గంటలకు సరూర్నగర్ ఇండోర్ స్టేడియం కబడ్డీ గ్రౌండ్‌లో మహిళలు, పురుషుల జిల్లా జట్ల ఎంపికకు సెలెక్షన్స్ జరగనున్నట్లు జిల్లా అధ్యక్షుడు ఎం. రవి కుమార్, ప్రధాన కార్యదర్శి పి. సుధాకర్...

ఖమ్మంలో భార్యను గొంతు కోసి హతమార్చిన భర్త

జ్ఞానతెలంగాణ,ఖమ్మం ప్రతినిధి:ఖమ్మం నగరంలో భార్యను భర్త క్రూరంగా గొంతు కోసి హతమార్చిన దారుణం వెలుగుచూసింది. కొత్త పురపాలక సంఘం వద్ద లయన్స్ సంఘం పక్కనున్న సన్నగల్లీలో భాస్కర్ అనే వ్యక్తి కఠిన హత్యకి పాల్పడటం ప్రాంతంలో భయాందోళనకు కారణమైంది. ముందుగా తన కుమార్తెను చంపేందుకు కత్తితో దాడికి...

కేటీఆర్‌పై విచారణ షూరు..?

– గవర్నర్ నిర్ణయమే ఇప్పుడు తీర్పు! జ్ఞానతెలంగాణ,డెస్క్:ఫార్ములా–ఈ వ్యవహారంపై సాగుతున్న విచారణ సాధారణ పరిపాలనా లోపాల సరళిని దాటి, రాష్ట్ర రాజకీయాలను కుదిపే స్థాయికి చేరుకుంది. కార్యక్రమం అమలులో తీసుకున్న నిర్ణయాలపై ప్రారంభ దశలో చేసిన పరిశీలనలోనే ధన వ్యయాల్లో అస్పష్టతలు, ఖర్చుల పెరుగుదల, ఒప్పంద ప్రక్రియలో...

కోకాపేటలో క్యాపిటల్‌ విజన్‌ చెరిపేస్తారా?

– ఖజానా కోసం లేఅవుట్‌ను పాతరపెడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం – ఖజానా ఖాళీ… ప్రజా ప్రయోజనాలు బలి జ్ఞానతెలంగాణ,డెస్క్ : రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో ప్రభుత్వం తాత్కాలిక ఆదాయాల కోసం పరితపిస్తోంది. దీని ఫలితంగా ప్రజా ప్రయోజనాలను పక్కనబెట్టి భవిష్యత్తు అవసరాలపై అవగాహన లేకుండా నిర్ణయాలు...

హిల్టప్‌ కుంభకోణం?

పారిశ్రామిక వాడలపై ప్రభుత్వ దృష్టి ఎందుకు? I. విలువ పెరిగిన భూములపై రాజకీయ పెద్దల కన్ను సుమారు 50–60 ఏళ్ల క్రితం నగర శివార్లలో ఏర్పాటైన 22 పారిశ్రామిక వాడలు అప్పట్లో విలువ కలిగిన ప్రాంతాలు కావు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సబ్సిడీ ధరలకు భూములు ఇచ్చింది....


జహీరాబాద్‌లో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

జహీరాబాద్ పట్టణంలో మాజి ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కాందెం నరసింలు మరియు కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు మొహమ్మద్ ఇనాయత్ అలీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి...

భారతదేశ ఉక్కు మహిళ ఇందిరాగాంధీ

_ సంక్షేమం,అభివృద్ధికి మారుపేరు ఇందిర పాలన.._ ఇందిరా గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన.._ నీలం మధు ముదిరాజ్.. పటాన్ చెరు, నవంబర్ 19 (జ్ఞాన తెలంగాణ): తన పరిపాలన దక్షతతో భారత దేశ ఉక్కుమహిళగా పేరుగాంచిన వీరవనిత మాజీ ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ అని...

బాంబే కాలనీ,ఎల్.ఐ.జి లో కార్పొరేటర్ బస్తీ దర్శన్…

రామచంద్రపురం,నవంబర్ 18 (జ్ఞాన తెలంగాణ) : భారతీ నగర్ డివిజన్ పరిధిలో బస్తీ దర్శన్ కార్యక్రమం భాగంగా కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, బిఆర్ఎస్ పటాన్ చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి మంగళవారం ఎల్‌.ఐ.జి,బాంబే కాలనీలను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగంతో కలిసి సందర్శించారు.ఎల్‌.ఐ.జి కాలనీలో జరుగుతున్న కంపౌండ్...

భక్తి శ్రద్ధలతో మోకిలలో అయ్యప్పపడిపూజ !

జ్ఞాన తెలంగాణ,శంకరపల్లి ప్రతినిధి నవంబర్ 18 :మోకీల గ్రామంలోని ప్రసిద్ధ నరసింహ స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. పవిత్రమైన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో ఘనంగా నిర్వహించారు.అయ్యప్ప మాల ధరించిన స్వాములు అత్యంత నియమ నిష్టలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేకువ జాము నుంచే...

Translate »