భారత్ బంద్కు మావోయిస్టుల పిలుపు
జ్ఞానతెలంగాణ,ప్రధాన ప్రతినిధి,హైదరాబాద్ :మావోయిస్టులు జూన్ 10వ తేదీన భారత్ బంద్కు పిలుపునిచ్చారు. 27 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్కు నిరసనగా ఈ బంద్ చేపట్టనున్నట్లు తెలిపారు. జూన్ 11వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అమరుల స్మారక సభలు నిర్వహిస్తున్నట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది....
