Category: తెలంగాణ

పాము కాటుతో గిరిజన మహిళ మృతి

పాము కాటుతో గిరిజన మహిళ మృతి జ్ఞాన తెలంగాణ ములుగు ప్రతినిధి.సెప్టెంబర్ 24: నిద్రిస్తున్న గిరిజన మహిళపై కట్లపాము కాటేయడంతో ఆమె మృతి చెందిన ఘటన ములుగు జిల్లా నూగురు వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామపంచాయతీ పరిధిలోని కలిపాక గ్రామానికి చెందిన మోడెం లక్ష్మి( 55) అనే...

మేడారం గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ,ములుగు ప్రతినిధి,సెప్టెంబర్ 23 :రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి, మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ ములుగు జిల్లా పర్యటన కు వచ్చిన సందర్భంగా అమ్మవార్లకు 68 కేజీలనిలువెత్తు బంగారం సమర్పించి, శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల, పగిడిద రాజు గోవిందరాజుల దర్శనం చేసుకున్నారు,ముఖ్యమంత్రి వెంట...

TGPSCకి కొత్త సభ్యులు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ లో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేస్తూ ప్రభుత్వం కొత్తగా ముగ్గురు సభ్యులను నియమించింది. ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వుల్లో చంద్రకాంత్ రెడ్డి , విశ్వప్రసాద్ (IPS), ప్రొఫెసర్ L.B. లక్ష్మీకాంత్ రాథోడ్లను సభ్యులుగా నియమిస్తున్నట్లు పేర్కొంది. వీరి నియామకాలతో...

ఘనంగా శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతి ఉత్సవాలు

శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతి సందర్భంగా.. బంజారాహిల్స్ రోడ్ నెం.12 లోని ఆ మహనీయుడి విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు.ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి,...

సింగరేణి కార్మికులకు భారీ బోనస్

సింగరేణి కార్మికులకు దసరా బోనస్ రూ. 1,95,610 ప్రతి కార్మికునికి దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు భారీ బోనస్ ప్రకటించింది. సంస్థ లాభాల్లో వాటాగా ప్రతి కార్మికునికి రూ. 1,95,610 చెల్లించనున్నట్లు ప్రకటించబడింది. ఈ నిర్ణయంతో సుమారు 71,000 మంది శాశ్వత మరియు...

మంత్రి శ్రీధర్ బాబును బేగంపేటకు ఫ్రీజర్ ను కోరిన దాసరి శివ

జ్ఞాన తెలంగాణ,రామగిరి : బేగంపేట గ్రామానికి ఫ్రీజర్ ను అందజేయాల్సిందిగా ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబును స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాసరి శివ కోరారు.చనిపోయిన వారి మృతదేహాలను (భౌతికకాయాన్ని) సందర్శన కోసం ఉంచడానికి బేగంపేట గ్రామంలో ఫ్రీజర్ అందుబాటులో...

పెన్షన్ పెంచాలని అంతారం గ్రామ పంచాయతీ ముట్టడి

జ్ఞాన తెలంగాణ,సెప్టెంబర్ 21,మునిపల్లి మండలం,సంగారెడ్డి జిల్లా:కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచాలని కోరుతూ శనివారం ఎమ్మార్పీఎస్ అధ్వర్యంలో అంతారం గ్రామ పంచాయితి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పెన్షన్ పెంచాలని కోరుతూ ధర్నా కార్యక్రమం నిర్వహించి, పంచాయతీ కార్యదర్శి కు వినతిపత్రం అందజేశారు. ఈ...

తెలంగాణలో పోలీసులకే రక్షణ కరువు

నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో కత్తితో పోలీస్ స్టేషన్‌లోకి వచ్చిన వ్యక్తి.. నేరుగా ఎస్ఐ గదిలోకి వెళ్తుండగా అడ్డుకున్న హెడ్ కానిస్టేబుల్ టి.నారాయణ, అయితే వెంటనే తన వద్ద ఉన్న కత్తితో ఆయన కడుపులో పైభాగంలో పొడిచిన నిందితుడు,అక్కడే ఉన్న హోంగార్డు గిరిధారి అడ్డుకోవడానికి రాగా,...

ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ విచారణ ప్రారంభం

తెలంగాణలో తీవ్ర రాజకీయ చర్చకు దారితీసిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ విచారణ ప్రక్రియను ప్రారంభించారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ దృష్టి సారించారు. ఈ విచారణలో భాగంగా, పార్టీ...

గొర్రెలు, మేకల దొంగల ముఠా అరెస్ట్

రెండు జిల్లాలలో భారీగా మేకల, గొర్రెల దొంగతనం గొర్రెలు, మేకల దొంగల ముఠా అరెస్ట్ జ్ఞానతెలంగాణ,షాద్నగర్ : కార్లు వేసుకొని సాయంత్రం వేళ సరదాగా బయటికి వెళ్లాలి.. మేకలు, గొర్రెల గుంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతకాలి.. అర్ధరాత్రి అటాచ్ చేసి సైలెంట్ గా దోచేయాలి.. జియాగూడ మార్కెట్...

Translate »