పాము కాటుతో గిరిజన మహిళ మృతి
పాము కాటుతో గిరిజన మహిళ మృతి జ్ఞాన తెలంగాణ ములుగు ప్రతినిధి.సెప్టెంబర్ 24: నిద్రిస్తున్న గిరిజన మహిళపై కట్లపాము కాటేయడంతో ఆమె మృతి చెందిన ఘటన ములుగు జిల్లా నూగురు వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామపంచాయతీ పరిధిలోని కలిపాక గ్రామానికి చెందిన మోడెం లక్ష్మి( 55) అనే...
