Category: తెలంగాణ

తెలంగాణ రైతులకు శుభవార్త.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన..

తెలంగాణ రైతులకు శుభవార్త.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన.. మొక్కజొన్న పంట ను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మద్దతు ధరకు మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడంపై మంత్రి తుమ్మల...

తెలంగాణ లోకల్‌ బాడీ ఎన్నికలు నిలిపివేత..

తెలంగాణ లోకల్‌ బాడీ ఎన్నికలు నిలిపివేత.. హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదె బ్బ తగిలింది. తెలంగాణ లోకల్‌ బాడీ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నంబర్‌ 9పై హైకోర్టు...

ఈ నెలాఖరున బీసీ సభ – టీపీసీసీ చీఫ్

ఈ నెలాఖరున బీసీ సభ – టీపీసీసీ చీఫ్ ఈ నెలాఖరులో కామారెడ్డి జిల్లాలో భారీ బీసీ సభ ను నిర్వహించేందుకు పార్టీ సిద్ధమవుతోంది. ఈ సభ ద్వారా బీసీ వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించడంతో పాటు, బీసీ వర్గాలకు రాజకీయ,...

బస్సు చార్జీల పెంపు దారుణం: రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : జంట నగరాల్లో సిటీ బస్సు చార్జీలను పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్కేసారి కనీస చార్జీని ఏకంగా 10 రూపాయలు పెంచడం దుర్మార్గమని, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనమని ఆయన...

చలాన్లపై చెల్లిపు కు 45 రోజులే ?

చలాన్లపై చెల్లిపు కు 45 రోజులే ? వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనల విషయంలో నిర్లక్ష్యంవహిస్తే ఇకపై తగిన మూల్యం చెల్లించక తప్పదు. చలాన్‌ పడితే.. పోలీసులు ఆపినప్పుడు చూద్దాంలే అనుకుంటే కుదరదు. ఇక నుంచి 45 రోజుల్లోగా కట్టేయాలి లేదా మీ తప్పేమీ లేకుంటే అప్పీల్‌ చేసుకోవాలి....

ఆధునిక యుగంలో కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరం

జ్ఞాన తెలంగాణ, షాబాద్, అక్టోబర్ 5: షాబాద్ మండల కేంద్రంలోని యూనిక్యూ ఇన్ఫోటెక్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు ధృవపత్రాలు (సర్టిఫికెట్లు) శనివారం పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్‌ జానంపేట శివరాజ్‌ గౌడ్‌ మాట్లాడుతూ… గత...

యువత రాజకీయాల్లోకి రావాలి!

జ్ఞాన తెలంగాణ నర్సంపేట నియోజకవర్గ ప్రతినిధి: అక్టోబర్ 3:భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం.. ఇది ఎప్పటి నుంచో చదువుతున్నదే. మనం చెపుతునదే ! వింటునదే ప్రపంచ దేశాలతో ఎన్నో విషయాల్లో పోటీ పడుతున్న భారత్ అభివృద్ధి చెందిన దేశం అని ఎప్పుడు అనిపించుకుంటుందోనని చాలా మంది ఎదురుచూస్తున్నారు....

ఘనంగా దుర్గామాత శోభాయాత్ర

జ్ఞాన తెలంగాణ – బోధన్ :దేవీ శరన్నవరాత్రుల సంధర్బంగ 9 రోజుల పాటు విశేష పూజలందుకున్న దుర్గామాతను శుక్రవారం భక్తులు ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు.బోధన్, సాలూర మండలాల్లో పలు గ్రామాలలో భక్తులు దుర్గామాత శోభాయాత్రను ఘనంగా నిర్వహిస్తూ భక్తులు భక్తిశ్రద్దలతో పూజలు చేశారు.సాలూర మండలంలో అలంకరించిన ప్రత్యేక...

వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం

జ్ఞాన తెలంగాణ – బోధన్ :వ్యక్తి నిర్మాణం ద్వారనే దేశ నిర్మాణం చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని ఆర్ఎస్ఎస్ ధర్మ జాగరణ కార్యకర్త నేరోల్ల సాయిరాం అన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాలలో భాగంగా ఆర్ఎస్ఎస్ సాలూర శాఖ ఆధ్వర్యంలో స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో విజయదశమి ఉత్సవం...

ఆకట్టుకున్న కోలాటం

జ్ఞాన తెలంగాణ – బోధన్ :దుర్గామాత శోభాయాత్ర సంధర్బంగ సాలూర మండల కేంద్రంలో శుక్రవారం మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని కోలాటం ఆడారు. మహిళలంతా కదం కదం కలుపుతూ ఒకేతీరుగా కోలాటం ఆడీ ప్రజలను ఆకట్టుకున్నారు. దాంతో శోభాయాత్ర కొత్త కళను సంతరించుకుంద

Translate »