Category: వార్తలు

తెలంగాణాలో లక్షకుపైగా పనుల జాతర..

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో :తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీలు, అంగన్వాడీలు, రోడ్లు, గ్రామీణ ప్రాంతాల సమస్యలను పరిష్కరించడం కోసం పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో పనుల జాతర ఘనంగా ప్రారంభం అయింది.2 వేల 198...

బాల బాలికల కోసం ప్రత్యేక ఆధార్ సెంటర్ ఏర్పాటు : ఖమ్మం అర్బన్ MEO శైలజ

బాల బాలికల కోసం ప్రత్యేక ఆధార్ సెంటర్ ఏర్పాటు : ఖమ్మం అర్బన్ MEO శైలజ జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా, ప్రతినిధి, ఆగస్టు 21:బాల బాలికల కోసం జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆధార్ అప్డేట్, నూతన ఆధార్ కార్డు, ఏర్పాటుకు ప్రత్యేక క్యాంపుల ఏర్పాటు చేశారు ,...

ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసిన పంచాయతీ సెక్రెటరీ: కోట సునీత సస్పెండ్

జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా, ప్రతినిధి, ఆగస్టు 21: ఖమ్మం జిల్లా వైరా మండలం లో గొల్లపూడి గ్రామపంచాయతీ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నది అని గ్రామ ప్రజల ఆరోపించడంతో కలెక్టర్ సీరియస్ గా దర్యాప్తు చేపట్టారు దర్యాప్తులో రికార్డును పరిశీలించగా 6,66,000/- లక్షల రూపాయలు దుర్వినిగా చేశారని...

నారాయణ పురం లో ప్రభుత్వ పాఠశాల ఆటస్థలం కబ్జా

నారాయణ పురం లో ప్రభుత్వ పాఠశాల ఆటస్థలం కబ్జా జ్ఞాన తెలంగాణ భద్రాద్రి/అశ్వారావుపేట (నారాయణ పురం) ప్రతినిధి :నారాయణపురం గ్రామంలో పెచ్చు మీరుతున్న కుల రాక్షసి.SC ST లను కులం పేరుతో దూషిస్తున్న అగ్ర వర్ణాలు,.మేము మాత్రమే బ్రతకాలి అనే ధోరణిలోనే అగ్ర కులాల మాటలు ఉన్నాయంటూ...

కొత్త రేషన్ కార్డు దారులకుట్రిపుల్ బొనాంజా ప్రకటించిన సర్కార్

– రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం– కొత్త రేషన్ కార్డుదారులకి ట్రిపుల్ బొనాంజ– సెప్టెంబర్ నుంచే అమలు జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఎత్తున కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. జులై నెలలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించింది....

శని అమావాస్యకు సర్వం సిద్ధం

జ్ఞాన తెలంగాణ,సంగారెడ్డి, కొండాపూర్,ఆగస్ట్ 21 : ఈ ఆగస్టు నెల శ్రావణమాసం చివరి రోజు శనివారం అమావాస్య కలిసి రావడంతో శని అమావాస్య పూజలకు మాదాపూర్ లోని శనీశ్వరాలయం ముస్తాబు చేశామని ప్రధాన అర్చకులు పరమేశ్వర స్వామి ఓ ప్రకటనలో తెలిపారు.ఈనెల 23వ తేదీన శనివారం అమావాస్య...

ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి…మరొకరికి పరిస్థితి విషమం

ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి…మరొకరికి పరిస్థితి విషమం జ్ఞానతెలంగాణ,బాన్సువాడ ప్రతినిధి,ఆగస్టు 21 :ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి చెందారు. ఈ ఘటన బాన్సువాడ మండలంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బాన్సువాడ మండలంలోని బొర్లం క్యాంప్ శివారులో ఆర్టీసీ బస్సు...

ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల్లో రిజర్వేషన్లకు దిగ్విజయ్‌సింగ్‌ కమిటీ సిఫారసు

ప్రైవేటు విద్యా సంస్థల్లో రిజర్వేషన్లను తప్పనిసరి చేయడానికి పార్లమెంట్‌లో చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ ఎంపీ దిగ్విజయ్‌ సింగ్‌ సారథ్యంలో విద్యపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ బుధవారం స్పష్టం చేసింది. ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీలకు చెందిన విద్యార్థులకు...

రాజ్యాంగ రక్షణ కొరకే జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఎంపిక: రాహుల్‌

పరాష్ట్రపతి పదవికి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిని అభ్యర్థిగా ఎంచుకోవడం రాజ్యాంగాన్ని రక్షించేందుకు జరుగుతున్న పోరాటమేనని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఐదు దశాబ్దాలకుపైగా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నారని తెలిపారు.ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ప్రతిపక్షాలు నిర్ణయించిన జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిని బుధవారం ఇండియా కూటమికి చెందిన...

వైద్య సంస్థల నిబంధనలపై స్టే లేదు: సుప్రీం కోర్టు

వైద్యసంస్థల నిబంధనలు-2012 ఇప్పటికీ అమలులోనే ఉన్నాయని, వాటిపై స్టే ఏమీ ఇవ్వలేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నేత్ర వైద్య విధానాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రభుత్వం ఒకే రకమైన ధరలను నిర్ణయించడాన్ని సవాల్‌ చేస్తూ ఆల్‌ఇండియా ఆప్తాల్మోలాజికల్‌ సొసైటీ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది....

Translate »