Category: వార్తలు

పేదలకు మెరుగైన వైద్యం అందించాలి : భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 23 : గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్యం అందించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమారెడ్డి అన్నారు. కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తన నిధులు రూ.2లక్షల తో ఏర్పాటు చేసిన (ఆర్వో ప్లాంట్) నీటి...

హైకోర్టులో నిరాశ… కాళేశ్వరం నివేదికపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో కేసీఆర్

హైకోర్టులో నిరాశ… కాళేశ్వరం నివేదికపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిన్నటి వరకు విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని, తమ హయాంలో...

సుధాకర్ రెడ్డి మరణంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రగాఢ సంతాపం

సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మరణంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పీడిత వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితమంతా కృషి చేసిన తెలంగాణ మట్టి బిడ్డ సురవరం, కమ్యూనిస్టు ఉద్యమంలో అగ్రగామి పాత్ర...

సురవరం సుధాకర్ రెడ్డి మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు : సీఎం రేవంత్ రెడ్డి

భారత కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకుడు, లోక్‌సభ మాజీ సభ్యుడు, కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచి వామపక్ష భావజాలం కలిగిన సురవరం గారు చివరి వరకు...

బాంసెఫ్ 12వ రాష్ట్ర మహాసభలను జయ ప్రదం చేయండి

బివియం రాష్ట్ర కన్వీనర్ భూంపల్లీ రవితేజ ఈ నెల 31 న కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరగనున్న బాంసెఫ్ మరియు రాష్ట్రీయ మూల్ నివాసి సంఘ్ 12వ రాష్ట్ర మహాసభలకు తెలంగాణ నలుమూలల నుండి విద్యార్థిని విద్యార్థులు యువకులు నిరుద్యోగులు మేధావులు తరలి రావాలిని భారతీయ విద్యార్థి...

సంతాపూర్ లో ఘనంగా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం

లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. కేశంపేట మండలం సంతాపూర్ గ్రామ పరిధిలో ఉన్న శ్రీశ్రీశ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పాల్గొన్నారు.నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన...

గ్రామ స్వరాజ్యమే ప్రభుత్వ లక్ష్యం..

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 22 : గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తునున్నట్లు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. మండంలోని ఇస్మాయిల్ పల్లి గ్రామంలో ఎన్ఆర్ ఈజీఎస్ నిధులు రూ.20లక్షలతో నూతనంగా నిర్మించనున్న గ్రామపంచాయతీ...

తెలంగాణలో వ్యవసాయ భూములకు రెక్కలు

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయ భూముల మార్గెట్వ్యాల్యూ భారీగా పెరగనుంది. గరిష్టంగా మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్‌ ఓఆర్ఆర్పరిసర ప్రాంతాల్లోని రెసిడెన్షియల్ప్లాట్ల విలువ కూడా మూడింతలు పెరిగే చాన్స్ ఉంది. అలాగే అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్ల మార్కెట్ విలువ కొద్దిమేర పెరగనుండగా, కమర్షియల్స్పేస్రేట్లు మాత్రం తగ్గనున్నాయి....

లొంగిపోయిన ఇద్దరు సీనియర్ మావోయిస్టులు

లొంగిపోయిన ఇద్దరు సీనియర్ మావోయిస్టులు ఇద్దరు సెంట్రల్ కమిటీ మావోయిస్టు సభ్యులు రాచకొండ సీపీ సుధీర్ బాబు ముందు లొంగిపోయారు. మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు సుధాకర్ భార్య సీనియర్ స్టేట్ కమిటీ సభ్యురాలు సునీత(62), ఏరియా కమిటీ సభ్యుడు చెన్నూరి హరీష్(35) అలియాస్ రామన్న అలియాస్ కాకరాల...

పెరిగిన టమాటా ధరలు

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : రాష్ట్రంలో టమాటా (Tomato) ధరలు భారీగా పెరిగాయి. మొన్నటి వరకు ధరలు పడిపోయి కిలో టమాటా ధర రూ.20 నుంచి 30 ఉండగా, తాజాగా ఒక్క సారిగా పెరిగింది. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్లో కిలో టమాటా ధర రూ.60 నుంచి 70పలుకుతుంది. ఇటీవల కురిసిన భారీ...

Translate »