పేదలకు మెరుగైన వైద్యం అందించాలి : భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 23 : గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్యం అందించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమారెడ్డి అన్నారు. కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తన నిధులు రూ.2లక్షల తో ఏర్పాటు చేసిన (ఆర్వో ప్లాంట్) నీటి...