Category: వార్తలు

ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎసిబి దాడులు

ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎసిబి దాడులు జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా, ప్రతినిధి, మే 26:యాభై వేలు లంచం తీసుకుంటూ ఎసిబి కి పట్టిబడిన సబ్ రిజిస్ట్రార్ అరుణ, తల్లంపాడు గ్రామానికి చెందిన,శ్రీనివాస్ అనే రైతు నుండి.రెండెకరాల భూమి స్టాంప్ వెండర్, గిఫ్ట్ డీడ్,కోసం సబ్...

ప్రాధాన్యత ఇవ్వకుంటే కొత్తపార్టీ ?

హైదరాబాద్‌ : భారత రాష్ట్ర సమితిలో తగిన ప్రాధాన్యం దక్కకుంటే తన దారి తాను చూసుకోవాలనే యోచనలో కేసీఆర్‌ తనయ కవిత ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై అధిష్ఠానం స్పందన కోసం ఆమె ఎదురుచూస్తున్నారు. కేసీఆర్‌ నుంచి పిలుపు వస్తే అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించాలనుకుంటున్నారు. ప్రధానంగా...

ప్రొద్దుటూరు గ్రామంలో మైసమ్మ తల్లి ఆలయం ధ్వంసం

ఆలయ పునర్నిర్మాణం, నిందితుల శిక్షే గ్రామ ప్రజల ప్రధాన డిమాండ్ జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి ప్రతినిధి:రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని ప్రొద్దుటూరు గ్రామంలో చోటుచేసుకున్న ఒక భయంకర ఘటన గ్రామ ప్రజలను తీవ్రంగా కలచివేసింది. గ్రామంలోని పెద్దమ్మచెట్టు రోడ్డులో ఉన్న ప్రముఖ మైసమ్మ తల్లి దేవాలయాన్ని గుర్తు తెలియని దుండగులు...

ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన

“ఇందిర సౌర గిరి జల వికాసం” పథకాన్ని ప్రారంభించనున్న సీఎం అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి,రూ. 12,600 కోట్ల బడ్జెట్ తో “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకం ఒక్కో యూనిట్ కు రూ. 6 లక్షల చొప్పున వంద శాతం...

భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రమాణం

రెండవ దళిత ప్రధాన న్యాయమూర్తిగా చరిత్రలోకి.. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రితోపాటు, కేంద్ర మంత్రులు, ఇతర అతిథుల సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రధాని నరేంద్రమోదీ ఆయనకు...

“ఆత్మహత్యే శరణ్యం” — అధికారుల నిర్లక్ష్యంపై కౌసల్య ఆవేదన

జ్ఞాన తెలంగాణ,ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గాంధీనగర్ గ్రామానికి చెందిన అలవాల కౌసల్య అనే మహిళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించారు.తన ఇంటి స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని, ఈ విషయం పంచాయతీ, రెవిన్యూ,...

భర్త అక్రమ సంబంధం భార్య పట్ల క్రూరత్వం కిందికి రాదు : ఢిల్లీ హైకోర్టు

భర్త అక్రమ సంబంధం భార్య పట్ల క్రూరత్వం కిందికి రాదు : ఢిల్లీ హైకోర్టు జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ ప్రతినిధి :భర్తకు వివాహేతర సంబంధం ఉన్నంత మాత్రాన అది భార్య పట్ల క్రూరత్వంగానీ, ఆమె ఆత్మహత్యకు ప్రేరేపణగానీ కాబోదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. మృతురాలిని ఉద్దేశపూర్వకంగా వేధించినట్లు...

పాక్ లో ఏం జరుగుతోంది..?

పాలకుడు ప్రధానా లేక సైన్యాధ్యక్షుడా..? పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య సయోధ్య లేదని మరోసారి తేలిపోయింది. భారత్ తో ఉద్రిక్తతల వేళ ప్రధాని షహబాజ్ షరీఫ్, సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఓవైపు కాల్పుల విరమణకు అంగీకరించి, మధ్యవర్తిత్వం చేసిన...

సింధూ జలాల ఒప్పంద రద్దుపై ఏ మార్పూ లేదు: కేంద్రం

సింధూ జలాల ఒప్పంద రద్దుపై ఏ మార్పూ లేదు: కేంద్రం పాకిస్తాన్, టెర్రరిజం విషయంలో తమ వైఖరి మారదని కేంద్రం ప్రకటించింది. అదే విధంగా..పాక్ తో దౌత్యపరమైన చర్యల విషయంలోనూ తమ వైఖరీలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా..సింధూ జలాల ఒప్పందం...

నల్లవెల్లి లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం

రసాయన ఎరువుల వాడకం తగ్గించి భూసారాన్ని కాపాడాలని సూచన జ్ఞానతెలంగాణ,గుమ్మడిదళ: aప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల నల్లవల్లి గ్రామంలో డా. వి.హేమలత, డా. జానకి శ్రీనాథ్ పాల్గొని రైతులకు అవగాహన...

Translate »