Category: వార్తలు

భర్త, పిల్లల కళ్లముందే మహిళ మృతి

భర్త, పిల్లల ముందే మహిళ చనిపోవడం కలచివేస్తోంది. కిష్టారెడ్డిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పవన్, భార్య శ్రావణి, కుమార్తెలు దీపస్వి, యశస్విలతో కలిసి పటాన్‌చెరులోని ఓ మాల్‌లో షాపింగ్‌ చేసేందుకు శనివారం మధ్యాహ్నం స్కూటీపై వెళ్తున్నారు. ఓఆర్‌ఆర్‌ కూడలి సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఓ ప్రైవేటు...

మొకిల లో తుల్జా భవాని మెస్ ప్రారంభం

మొకిల లో తుల్జా భవాని మెస్ ప్రారంభం – ముఖ్య అతిధి గా చేవెళ్ల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ భీమ్ భరత్– విశిష్ట అతిధులు గా దేవుల నాయక్, అశోక్ నాయక్ లు– ఆత్మీయ అతిధులు గా మొకిల తండా మాజీ సర్పంచ్ నిలమ్మ,మొకిల...

దేవాలయాల నిర్మాణాలతో ఆధ్యాత్మిక శోభ…

దేవాలయాల నిర్మాణాలతో ఆధ్యాత్మిక శోభ… – ప్రతి ఒక్కరు భక్తి భావం అలవర్చుకోవాలి… – నీలం మధు ముదిరాజ్.. – హుస్నాబాద్ నియోజకవర్గంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన – ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నీలం.. జ్ఞానతెలంగాణ,పటాన్ చెరు : దేవాలయాల నిర్మాణంతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుందని...

ఘనంగా తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం

జ్ఞానతెలంగాణ, పెబ్బేర్ :తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా సోమవారం పెబ్బేర్ మున్సిపాలిటీ కేంద్రం, మున్సిపాలిటీ పరిధి గ్రామాలలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ అశోక్ రెడ్డి,ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రవీందర్,తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ మురళి గౌడ్, పెబ్బేర్ పోలీస్...

పశువుల తరలింపుపై ప్రత్యేక దృష్టి

అక్రమ రవాణా అడ్డుకట్టకు చెక్ పోస్ట్ లు జ్ఞానతెలంగాణ,పెబ్బేర్ :మండలంలోని పశువుల అక్రమ తరలింపుపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది,వరుసగా పలు పండుగలు ఉన్న క్రమంలో పశువులను అక్రమంగా తరలించేందుకు అక్రమార్కులు వేస్తున్న ఎత్తులను పసిగట్టి..ఆ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు చేపట్టింది,...

భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు

జ్ఞానతెలంగాణ,ప్రధాన ప్రతినిధి,హైదరాబాద్ :మావోయిస్టులు జూన్ 10వ తేదీన భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. 27 మంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ బంద్ చేపట్టనున్నట్లు తెలిపారు. జూన్‌ 11వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అమరుల స్మారక సభలు నిర్వహిస్తున్నట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది....

గోశాలల ఏర్పాటుకు కమిటీ :సీఎం రేవంత్!!

గోశాలల ఏర్పాటుకు కమిటీ! ప్రణాళికలు సిద్ధం చేయాలన్న సీఎం రేవంత్!!జ్ఞానతెలంగాణ,ప్రధాన ప్రతినిధి,హైదరాబాద్ :రాష్ట్రంలో గోశాలల ఏర్పాటుకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలని, నిర్ణీత గడువులోగా కమిటీ పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై కమాండ్...

నా వడ్లు కొనకపోతే నాకు ఆత్మహత్యే దిక్కు

నా వడ్లు కొనకపోతే నాకు ఆత్మహత్యే దిక్కు ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామానికి చెందిన రైతు రామేల్ల లాలయ్య, తన ఎడకరాల పొలంలో వరిసాగు చేశాడు పంట కోసి నెల రోజులు అవుతున్నా కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లే స్తోమత లేక పొలం వద్దే వడ్లు...

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న వాయిదా..!

జ్ఞానతెలంగాణ,హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. దీంతో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌, టీ పీసీసీ పోస్టుల భ‌ర్తీ ఆశావ‌హుల‌కు ఆడియాశ‌లు ఎదుర‌య్యాయి. సీఎం ఢిల్లీకి వెళ్ల‌గానే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై నిర్ణ‌యం వెలువడుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ ఆయ‌న ప‌ర్య‌ట‌న అర్ధాంత‌రంగా వాయిదా...

చేవెళ్లలో టిడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ ఎన్నిక

చేవెళ్లలో టిడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ ఎన్నిక చేవెళ్ల, మే 27 (జ్ఞాన తెలంగాణ – శంకర్‌పల్లి):తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) చేవెళ్ల నియోజకవర్గ నూతన కమిటీకి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రాజు అధ్యక్షుడిగా, జయచందర్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. గౌరవ అధ్యక్షులుగా చంద్రశేఖర్,...

Translate »