Category: వార్తలు

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు దారుణ హత్య

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు దారుణ హత్య జ్ఞానతెలంగాణ,రాజేంద్రనగర్, జులై 02 : నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు దారుణ హత్య గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పుప్పాలగూడలో బుధవారం హత్య ఉదాంతం...

ఈ వరద నీటికి
దారేది

శాశ్వత పరిష్కారం చూపని అధికారులు జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫతేపూర్ బ్రిడ్జి వద్ద మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు చేరి శంకర్పల్లి నుండి వికారాబాద్ వెళ్లే ప్రయాణికులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది.వర్షపు నీరు అంతా...

వనపర్తి డిఇఓ పైన చర్యలు తీసుకోవాలి

మానాజీ పేట రమేష్ గౌడ్,తెలంగాణ సామాజిక విద్యార్థి సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి జ్ఞాన తెలంగాణ,వనపర్తి జిల్లా ప్రతినిధి, జూలై 1: స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఐఏఎస్ ని సోమవారం వారి కార్యాలయంలో తెలంగాణ సామాజిక విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు కలవడం...

72 గంటలు డిగ్రీ కళాశాలల బంద్ విజయవంతం చేయండి

– PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ జ్ఞానతెలంగాణ,చేవెళ్ళ ప్రతినిధి : PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక చేవెళ్ల పట్టణంలోని శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల వద్ద జూలై 2,3,4 వ తేదీలలో జరగబోయే 72 గంటల బందును...

ఓ ఆర్ ఆర్ ఇంద్రా రెడ్డి నగర్ వద్ద గంజాయి అక్రమ రవాణ

ముగ్గురు అరెస్ట్ జ్ఞాన తెలంగాణ – శంకర్‌పల్లి, జూన్ 30:సైబరాబాద్ కమిషనరేట్‌ పరిధిలోని మొకిల పోలీస్ స్టేషన్ పోలీసులు మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై మరోసారి చురుకైన చర్యలు చేపట్టారు. రాజేంద్రనగర్ జోన్‌కు చెందిన ప్రత్యేక ఆపరేషన్ బృందం (ఎస్‌ఓటీ) మరియు మొకిల పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో,...

గుజరాత్ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించిన కానిస్టేబుల్

గుజరాత్ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించిన కానిస్టేబుల్ జ్ఞాన తెలంగాణ,సెంట్రల్ (వెబ్ డెస్క్) :గోపాల్ భాయ్ ఇటాలియా గుజరాత్ లోని సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించారు. కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తూ ఉన్నతాధికారుల అవినీతిని ప్రశ్నించి ఉద్యోగానికి రాజీనామా చేశారు. తర్వాత రెవెన్యూ శాఖలో...

లోన్‌ యాప్‌ వేధింపులకు యువకుడి బలి!

కష్టం తీరుస్తుందనుకున్నాడు.. కాటికి చేర్చే వరకు తెస్తుందని గమనించ లేకపోయాడు.. జ్ఞానతెలంగాణ,కరీంనగర్(వెబ్ డెస్క్):బెట్టింగ్‌ యాప్స్‌, ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలావాడు పడి అప్పులపాలై..అవి తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుతూనే ఉంది.కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన రాజయ్య – లక్ష్మీ దంపతుల...

మొయినాబాద్ లో ఘనంగా రైతు భరోసా సంబరాలు

– ముఖ్య అతిథిగా హాజరైన భీమ్ భరత్ జ్ఞానతెలంగాణ,మొయినాబాద్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకి పంటకి పెట్టుబడి సహాయం ఎకరానికి 12,000/- చొప్పున మన చేవెళ్ళ నియోజక వర్గం లోని ప్రతి రైతుకి తన...

కాగజ్ నగర్ లో ప్రవీణ్ కుమార్ విస్తృత పర్యటన

కాగజ్ నగర్ లో ప్రవీణ్ కుమార్ విస్తృత పర్యటన1 – ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కాంగ్రెస్ అవినీతి – పేదలకు అన్యాయం జరిగితే ఊరుకోమని హెచ్చరిక– పలువురి పరామర్శ,పండ్ల పంపిణీ – డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. జ్ఞానతెలంగాణ,కొమురంభీం ఆసిఫాబాద్ :కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన...

రైతు రాజ్యం అంటూ రైతులకు శఠ గోపం పెడితే ఎలా

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, జూన్ 20 :రైతు రాజ్యం అంటూ చెప్పుకుంటూ రైతులకు రైతు భరోసా కు శఠ గోపం పెడితే ఎలా అని, అర్హత కలిగిన రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాల్సిందేనని తెరాస సీనియర్ నాయకులు దుద్యాల శ్రీనివాస్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్...

Translate »