Category: వార్తలు

జ్ఞాన సమాజం కోసం పాటు పడే స్వేరో సైన్యం

—స్వేరో కోర్ రాష్ట్ర చీఫ్ బాబు నాయక్ సంగారెడ్డి : రాష్ట్రవ్యాప్తంగా సుశిక్తులైన వారియర్స్ స్వేరో కోర్ సైనికులను తయారు చేస్తామని రాష్ట్ర స్వేరో కోర్ చీఫ్ కమాండర్ బాబు నాయక్ గారు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలో స్వేరో నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ...

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్

జ్ఞానతెలంగాణ,సెంట్రల్ డెస్క్ : భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థిని ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది. మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేస్తున్న సీనియర్ నేత సీపీ రాధాకృష్ణన్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేయడంతో ఈ...

రోజురోజుకు పెరుగుతున్న టంగటూరు – మోకిలా రోడ్డు కష్టాలు

జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామం నుండి మొకిలా వైపు వెళ్లే రోడ్డు ప్రతిరోజూ ప్రమాదాలకు కారణమవుతోంది. ప్రతి రోజు బురద కారణంగా లారీలు, ట్రక్కులు ఇరుక్కుపోగా, ప్రయాణికులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మూడుసార్లు ఎమ్మెల్యేగా కాలే యాదయ్య పార్లమెంట్ సభ్యుడుగా...

రెండు సార్లు పాలాభి శాఖం చేసిన ఫలితం లేక పోవడం వలనే నిరాహార దీక్ష చేస్తున్నా

ములుగు/ఏటూరునాగారం ఆగస్టు 16(జ్ఞాన తెలంగాణ)ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రం లో రెవిన్యూ డివిజన్ సాధన సమితి వ్యవస్థాపకులు డా జాడి రామరాజు నేత మాట్లాడుతూ. నాటి ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకురాలు గా ఉత్తరం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేఖం చేసినారు కానీ ఫలితం రాలేదు అధికారం...

షబ్బీర్ అలీ చొరవ తో 100 కెవి ట్రాన్స్ఫార్మర్ బిగింపు

షబ్బీర్ అలీ చొరవ తో 100 కెవి ట్రాన్స్ఫార్మర్ బిగింపు జ్ఞాన తెలంగాణ,కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ఆగష్టు 16): బీబీపేట్ మండలంలోని తూజాల్ పూర్ గ్రామంలో వ్యవసాయపు బోర్లకు విద్యుత్ సరఫరా చేసే ఎస్ ఎస్ 20 లో గల 63 కెవి ట్రాన్స్ఫార్మర్ లో ఓల్టేజి...

మంత్రికి ఓట్లపై ఉన్న శ్రద్ధ అభివృద్ధి పై లేక పాయే

కోట్ల రూపాయల నిధులు తెచ్చామని గొప్పలు చెప్పడమే తప్ప మేడారంలో అభివృద్ధి శూన్యం.ములుగు ప్రతినిధి ఆగస్టు 16 (జ్ఞాన తెలంగాణ)భారీ వర్షాల కారణంగా పెద్ద మొత్తంలో పంటలకు నష్టం వాటిల్లిందని బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి ఒక ప్రకటనలో తెలిపారుఈ మేరకు శనివారం...

జ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మించడమే స్వేరోస్ ప్రధాన లక్ష్యం

గిద్ద విజయ్ కుమార్ స్వేరో ఈరోజు అచ్చంపేట కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ భవనంలో స్వేరోస్ నాయకుల సమావేశాన్ని అసెంబ్లీ ఇంచార్జ్ రెడ్డపాకుల శివశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కోకన్వీనర్ గిద్ద విజయ్ కుమార్ స్వేరో హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వేరోస్ నాయకులను...

అటల్ బిహారీ వాజపేయి సేవలు మరువలేనివి

జ్ఞాన తెలంగాణ, శంకరపల్లి:భారతరత్న, పద్మ విభూషణ్, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి గారి 7వ వర్ధంతి పురస్కరించుకొని శంకరపల్లి ప్రధాన కూడలి ఇంద్రారెడ్డి విగ్రహం వద్ద బీజేపీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొలన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ...

ఆంధ్రా కాదు.. ఇక మార్వాడీ గో బ్యాక్ !

తెలంగాణలో ఆంధ్ర వ్యతిరేకత ఉద్యమం అంతగా క్లిక్ కావడం లేదని అనుకుంటున్నారేమో కానీ ఇప్పుడు మార్వాడీ గో బ్యాక్ అనే నినాదాన్ని అందుకుంటున్నారు. మెల్లగా సోషల్ మీడియాతో ప్రారంభించి.. రోడ్ల మీదకు తెచ్చేలా ప్లాన్లు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో ఎక్కడ చూసినా మార్వాడీలు ఉంటారు. అన్ని వ్యాపారాలూ వారే...

నేడు జార్ఖండు కు సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు(శనివారం) జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్లనున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ జ్ఞాపకార్థం ఆయన 11వ రోజు కార్యక్రమానికి హాజరు కావడానికి ఈ పర్యటన ఖరారైంది. ఈ పర్యటనలో భాగంగా, సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో...

Translate »