Category: వార్తలు

కరెంట్ షాక్ దారుణం:తండ్రి-కొడుకులు మృతి

జ్ఞాన తెలంగాణ,సందులాపూర్ :సిద్దిపేట జిల్లా, సందులాపూర్ మండలంలోని ఒక గ్రామంలో మొక్కజొన్న పంటను అడవి పందుల నుండి కాపాడేందుకు పొలాలకు తాత్కాలికంగా వైర్లు కట్టినప్పుడు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తండ్రి గజేందర్ రెడ్డి మరియు కుమారుడు రాజేంద్ర రెడ్డి ట్రాన్స్ఫార్మర్‌కు తగిలిన వైరు కారణంగా అక్కడికక్కడే...

భారీ వర్షం.. 12 జిల్లాలకు రెడ్ అలర్ట్!

తెలంగాణలోని 12జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు రెడ్ అలెర్జ్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలుంటాయి.

వరకట్న వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య

హైదరాబాద్‌ నగరంలోని చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వరకట్న వేధింపులు మరొక కుటుంబాన్ని కుదిపేశాయి. 29 ఏళ్ల వివాహిత జె.కావ్య అలియాస్ మానస ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. మృతురాలి కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం మూడు సంవత్సరాల క్రితం కావ్యకు రాజుతో వివాహం జరిగింది. పెళ్లైన...

వినాయకుడి విగ్రహం తరలిస్తుండగా ప్రమాదం

కరెంట్ షాక్‌తో మరో ఇద్దరు మృతి.. హైదరాబాద్‌ రామంతాపూర్‌ విషాద ఘటన మరువకముందే నగరంలో మరో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్‌తో తాజాగా మరో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వినాయక విగ్రహాన్ని తరలిస్తున్న క్రమంలో యువకులు కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన...

పండగలకు భారీ బందోబస్తు

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : వినాయక చవితి, మిలాద్‌ ఉల్‌ నబీపండగల సందర్భంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు అధికారులను ఆదేశించారు. కమిషర్‌ కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కమిషనరేట్‌ పరిధిలో ఏర్పాటు చేసే గణేశ్‌ మండపాల వద్ద భద్రత, బందోబస్తు, ఏర్పాట్లపై...

మోదీ దోస్తుల చేతుల్లో ఉక్కు ప్లాంట్‌

జ్ఞానతెలంగాణ,ఆంధ్రప్రదేశ్ : విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రానికి ఇది “ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్” అని వ్యాఖ్యానించిన ఆమె, విశాఖ స్టీల్‌ను ఉద్దరిస్తామన్న మాటలు పచ్చి అబద్ధమని మండిపడ్డారు....

ఘనంగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశం

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీత రావు అధ్యక్షతన గాంధీ భవన్‌లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్...

టీ ఫైబ‌ర్ గ్రిడ్ ద్వారా ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించ‌డ‌మే ల‌క్ష్యం

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : టీ-ఫైబ‌ర్ (T Fiber) ప‌నులు జ‌రిగిన తీరు, ప్ర‌స్తుత ప‌రిస్థితి, భ‌విష్య‌త్‌లో చేప‌ట్ట‌నున్న ప‌నుల‌పై స‌మ‌గ్రమైన నివేదిక స‌మ‌ర్పించాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారుల‌ను ఆదేశించారు. టీ ఫైబ‌ర్ ప‌నులు చేసిన కాంట్రాక్ట్ సంస్థ‌ల‌కు నోటీసులు ఇచ్చి ప‌నులు...

కాంగ్రెస్ పార్టీ గ్రామకమిట్టి ఆధ్వర్యంలో ఎమ్ ఎల్ ఏ జన్మదిన వేడుకలు

జ్ఞానతెలంగాణ, నర్సంపేట నియోజకవర్గ ప్రతినిధి, ఆగస్టు 18: నల్లబెల్లి మండలం లోని రామతీర్థం గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లొ నర్సంపేట నియోజకవర్గ శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామపాటి అధ్యక్షుడు మెరుగు శ్రీను,ఉపాధ్యక్షుడు చిర్ర నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు...

పి ఆర్ టి యు టి ఎస్ సిపిఎస్ మహా ధర్నా

పోస్టర్ ఆవిష్కరించిన పి ఆర్ టి యు మండల అధ్యక్షుడు ఉడుత రాజేందర్ జ్ఞాన తెలంగాణ నర్సంపేట నియోజకవర్గ ప్రతినిధి , ఆగస్టు 18:పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు నల్లబెల్లి పి ఆర్ టి యు మండల శాఖ ఆధ్వర్యంలో...

Translate »