Category: జాతీయం

బిజెపి విధానాలపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం షురూ

జ్ఞానతెలంగాణ,నేషనల్ బ్యూరో : దేశవ్యాప్తంగా బీజేపీ విధానాలపై కాంగ్రెస్‌ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. తొలివిడతలో మీడియా సమావేశాల ద్వారా బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలు ఎండగట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆదివారం రాత్రి అన్ని రాష్ట్రాలకు 57 మంది అధికార ప్రతినిధులను ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల...

రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు?

కొత్త పన్ను విధానం మీకు లాభదాయకమా? కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. మంగళ వారం నుంచే కొత్త ఆదాయపు పన్ను విధానం (న్యూ ట్యాక్స్ రిజీమ్) మరియు పాత ఆదాయపు పన్ను విధానం (ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్)లో బడ్జెట్ 2025లో చేసిన...

పీఎం కుసుం యోజన ద్వారా రైతులకు 60% సబ్సిడీ

పీఎం కుసుం యోజన ద్వారా రైతులకు 60% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతులు వ్యవసాయం కోసం సోలార్ వ్యవసాయ పంపులను సబ్సిడీ ధరకు పొందవచ్చు.ఆ పథకం పేరే పీఎం కుసుమ్ యోజన (PM-KUSUM Scheme),ప్రతీ రైతుకీ కేంద్రం 60% తగ్గింపు ఇస్తుంది.మరో 30 శాతాన్ని లోన్...

ప్రధాని ఆర్ధిక సలహాదారుడిగా సంజయ్ మిశ్రా

ప్రధాని మోదీ ఆర్ధిక సలహా కమిటీ కార్యదర్శిగా సంజయ్ కుమార్ మిశ్రా నియమితులు అయ్యారు. ఆయన గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ చీఫ్ గా పని చేశారు. ప్రధానికి ఆర్ధికపరమైన ముఖ్య సలహాలు ఇచ్చేందుకు ఈ కమిటీ పని చేస్తుంది.

బీజేపీ పునాదులు షేక్ చేస్తున్న- ‘గ్రోక్ ఏఐ’

నిజాలు వెల్లడించి, బీజేపీ పునాదులు షేక్ చేస్తున్న- ‘గ్రోక్ ఏఐ’ నిత్యం అసత్యాలతో దశాబ్ది కాలంగా చెలరేగే బీజేపీ డిజిటల్ ఆధిపత్యాన్ని ఎలాన్ మాస్క్ ‘గ్రోక్ (ఏఐ)’ అనే బుల్డోజర్ తో పునాదులు తో సహా సమూలంగా కూల్చివేస్తుంది. భారత రాజకీయాలలో బీజేపీ తప్పుడు కథనాలు ,...

28న రైతుల దేశవ్యాప్త నిరసన..!!

సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు.. పంజాబ్‌ పోలీసుల చర్యపై ఆగ్రహం జ్ఞానతెలంగాణ,చండీగఢ్‌ : డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తున్న రైతుల పట్ల పంజాబ్‌ పోలీసుల వైఖరిని నిరసిస్తూ మార్చి 28న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) జాతీయ సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది....

ఆక్రమణదారులను కీర్తిస్తే దేశద్రోహమే: యోగి ఆదిత్యనాథ్

ఆక్రమణదారులను కీర్తిస్తే దేశద్రోహమే: యోగి ఆదిత్యనాథ్ జ్ఞానతెలంగాణ, నేషనల్ బ్యూరో:ఆక్రమణదారులను కీర్తించడం దేశద్రోహమే అవుతుందని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ అన్నారు.నాగ్పూర్ ఘటనలో కొంతమంది వ్యక్తులు ఔరంగజేబుకు మద్దతుగా వ్యాఖ్యానించడాన్ని యోగి ఖండించారు.ఇది న్యూ ఇండియా అని మన నాగరికత, సంస్కృతి, మహిళలపై దాడి చేసిన...

స్పీకర్ గడ్డం ప్రసాద్ కు నోటీసులు

ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతపై సుప్రింకోర్టు నోటీసులు..!! పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతవేటు విషయంలో బుధవారం కీలకపరిణామం చోటుచేసుకున్నది. అదేమిటంటే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావుకు సుప్రింకోర్టు నోటీసులు జారీచేసింది.ఎన్నిరోజుల్లో ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటారో చెప్పాలని సుప్రింకోర్టు నోటీసుల్లో స్పష్టంగా కోరింది....

కామాపేక్ష లేకుండా బాలిక పెదాలు తాకడం నేరం కాదు: ఢిల్లీ హైకోర్టు

– పోక్సో చట్టం కింద నమోదైన కేసును కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు – శరీరాన్ని తాకడాన్ని, బాలిక సమీపంలో నిద్రించడాన్ని లైంగికదాడిగా పరిగణించలేమన్న కోర్టు – ఇష్టం లేకుండా శరీరాన్ని తాకినందుకు మాత్రం కేసును కొనసాగించవచ్చని స్పష్టీకరణ కామాపేక్ష లేని పెదాల స్పర్శను నేరంగా పరిగణించలేమని ఢిల్లీ...

ఈ నెల 28న పాంబన్కు ప్రధాని..

కొత్త వంతెన ప్రారంభోత్సవంలో పాల్గొననున్న ప్రధాని ఈ నెల 28న ప్రధాని మోదీ రామనాథపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఆ సందర్భంగా పాంబన్ వద్ద మండపం, రామేశ్వరం దీవిని కలుపుతూ సముద్రంపై రూ.550కోట్లతో నిర్మించిన రైలు వంతెనను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని పర్యటనను పురస్కరించుకుని రామేశ్వరం,...

Translate »