పార్లమెంట్ ఆవరణలో ఎంపీల నిరసన
పార్లమెంట్ ఆవరణలో ఎంపీల నిరసన జ్ఞానతెలంగాణ, న్యూఢిల్లీ:పార్లమెంట్ ఆవరణలో ఎంపీల నిరసనబిహార్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను (ఎస్ఐఆర్) వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, ఆర్జేడీ మంగళవారం కూడా నిరసనను కొనసాగించాయి. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీతో సహా పలువురు ప్రతిపక్ష నేతలు ‘మింతా దేవి’ అనే బిహార్...