Category: జాతీయం

పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీల నిరసన

పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీల నిరసన జ్ఞానతెలంగాణ, న్యూఢిల్లీ:పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీల నిరసనబిహార్‌ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను (ఎస్‌ఐఆర్‌) వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌, ఆర్జేడీ మంగళవారం కూడా నిరసనను కొనసాగించాయి. కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీతో సహా పలువురు ప్రతిపక్ష నేతలు ‘మింతా దేవి’ అనే బిహార్‌...

సెప్టెంబర్ 9న.. ఉపరాష్ట్రపతి ఎన్నిక

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : భారత ఉప రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 7వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నికకు నోటీ ఫికేషన్ వెలువరించనుంది. అదే రోజు నుంచి నామినేష న్లను స్వీకరిస్తారు. అభ్యర్థుల నామినేషన్ల సమర్పణకు ఆగస్టు...

భూమికి తిరిగి వచ్చాక క్వారంటైన్‌కు శుభాంశు శుక్లా

జ్ఞానతెలంగాణ,సెంట్రల్ డెస్క్ :భారత వ్యోమగామి శుభాంశు శుక్లా భూమికి తిరిగి వచ్చిన అనంతరం వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. యాక్సియమ్-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లిన శుభాంశు శుక్లా, ఆయనతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు ఈ నెల 14న భూమికి...

తెలంగాణలో జాతీయ క్రీడలు నిర్వహించండి

జ్ఞానతెలంగాణ,ఢిల్లీ ప్రతినిధి : తెలంగాణలో క్రీడారంగానికి పెద్దపీట వేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన సోమవారం కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయతో సమావేశమయ్యారు. తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు వేదికగా మార్చేందుకు అవకాశం...

గుజరాత్ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించిన కానిస్టేబుల్

గుజరాత్ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించిన కానిస్టేబుల్ జ్ఞాన తెలంగాణ,సెంట్రల్ (వెబ్ డెస్క్) :గోపాల్ భాయ్ ఇటాలియా గుజరాత్ లోని సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించారు. కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తూ ఉన్నతాధికారుల అవినీతిని ప్రశ్నించి ఉద్యోగానికి రాజీనామా చేశారు. తర్వాత రెవెన్యూ శాఖలో...

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న వాయిదా..!

జ్ఞానతెలంగాణ,హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. దీంతో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌, టీ పీసీసీ పోస్టుల భ‌ర్తీ ఆశావ‌హుల‌కు ఆడియాశ‌లు ఎదుర‌య్యాయి. సీఎం ఢిల్లీకి వెళ్ల‌గానే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై నిర్ణ‌యం వెలువడుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ ఆయ‌న ప‌ర్య‌ట‌న అర్ధాంత‌రంగా వాయిదా...

భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రమాణం

రెండవ దళిత ప్రధాన న్యాయమూర్తిగా చరిత్రలోకి.. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రితోపాటు, కేంద్ర మంత్రులు, ఇతర అతిథుల సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రధాని నరేంద్రమోదీ ఆయనకు...

భర్త అక్రమ సంబంధం భార్య పట్ల క్రూరత్వం కిందికి రాదు : ఢిల్లీ హైకోర్టు

భర్త అక్రమ సంబంధం భార్య పట్ల క్రూరత్వం కిందికి రాదు : ఢిల్లీ హైకోర్టు జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ ప్రతినిధి :భర్తకు వివాహేతర సంబంధం ఉన్నంత మాత్రాన అది భార్య పట్ల క్రూరత్వంగానీ, ఆమె ఆత్మహత్యకు ప్రేరేపణగానీ కాబోదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. మృతురాలిని ఉద్దేశపూర్వకంగా వేధించినట్లు...

సింధూ జలాల ఒప్పంద రద్దుపై ఏ మార్పూ లేదు: కేంద్రం

సింధూ జలాల ఒప్పంద రద్దుపై ఏ మార్పూ లేదు: కేంద్రం పాకిస్తాన్, టెర్రరిజం విషయంలో తమ వైఖరి మారదని కేంద్రం ప్రకటించింది. అదే విధంగా..పాక్ తో దౌత్యపరమైన చర్యల విషయంలోనూ తమ వైఖరీలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా..సింధూ జలాల ఒప్పందం...

గొర్రెల పెంపకానికి రూ.50 లక్షల రాయితీ

గొర్రెల పెంపకానికి రూ.50 లక్షల రాయితీ జ్ఞానతెలంగాణ,నేషనల్ బ్యూరో :గొర్రెలు, మేకల పెంపకంపై ఆసక్తి ఉన్న వారి కోసం కేంద్ర ప్ర‌భుత్వం ‘నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (NLC)’ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంది. ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్దిదారుల‌కు రూ.50 లక్షల రాయితీ ల‌భించనుంది. మొత్తం రూ.కోటి...

Translate »