Category: ఏపీ

జయశంకర్ భూపాలపల్లి లో జాబ్ మేలా

జయశంకర్ భూపాలపల్లి లో జాబ్ మేలా జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని నిరుద్యోగ యువతీ యువకులకు తేదీ: 06.03.2024 రోజున ప్రభుత్వ ఐ.టి.ఐ కాలేజీ భూపాలపల్లి (పాత ప్రగతి భవనం) సుభాష్ కాలనీ నందు జాబ్ మేలా నిర్వహించనున్నట్లు జయశంకర్ జిల్లా ఉపాది కల్పనా అధికారి శ్రీమతి...

కిలాడి బ్యాంక్ మేనేజర్

కిలాడి బ్యాంక్ మేనేజర్ బ్యాంకులో కుదువ పెట్టిన బంగారంతో వడ్డానం చేయించుకున్న గంగూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు యూనియన్ బ్యాంకు శాఖ మేనేజరుగా పనిచేస్తున్న దావులూరి ప్రభావతికి భర్తతో విబేధాలున్నాయి.ఆమె స్వగ్రామానికి చెందిన కవులూరి యోగేశ్వరరావుకు హైద రాబాద్లో ఉన్న...

కర్నూలు జిల్లాలో ఇద్దరు చిన్నారుల అదృశ్యం.

కర్నూలు జిల్లాలో ఇద్దరు చిన్నారుల అదృశ్యం. కర్నూలు ఫిబ్రవరి 02: కర్నూలు జిల్లా మద్దికెర మండలంలోని ఎం.అగ్రహారం గ్రామానికి చెందిన సురేంద్ర, లత దంపతులకు చెందిన పిల్లలు ఆదూరి ఉజ్వల, ఆదూరి అపూర్వ (7) అదృశ్యమయ్యారు.గురువారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో విద్యుత్ లేని సమయంలో చిన్నారులు...

జనసేన అధినేతను కలిసిన వైఎస్ షర్మిల.

జనసేన అధినేతను కలిసిన వైఎస్ షర్మిల. కుమారుడు వైఎస్ రాజా రెడ్డి వివాహానికి హాజరవ్వాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ లోని తన నివాసంలో కలిసి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి.

కాసేపట్లో కాంగ్రెస్‌లో చేరనున్న షర్మిల

కాసేపట్లో కాంగ్రెస్‌లో చేరనున్న షర్మిల కాసేపట్లో కాంగ్రెస్‌లో చేరనున్న షర్మిల 10.30కు సోనియా సమక్షంలో పార్టీలో చేరిక.ఏఐసీసీ కీలక సమావేశంలో షర్మిల పాల్గొనే అవకాశం.ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధమైన షర్మిల.పీసీసీ బాధ్యతలు తీసుకునేందుకు అధిష్టానం ముందు షర్మిల కండీషన్స్.షరతులకు ఒప్పుకుంటేనే పీసీసీ తీసుకుంటానని తేల్చి చెప్పిన...

జై భారత్ నేషనల్ పార్టీ ప్రారంభించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ…!

అమరావతి :జై భారత్ నేషనల్ పార్టీ ప్రారంభించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ…! సుపరిపాలన కోసమే జై భారత్ నేషనల్ పార్టీ. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడానికి పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ. సుపరిపాలన కోసమే జై భారత్ నేషనల్ పార్టీ.. రాజకీయాలు అంటే సుపరిపాలన అని...

రూ 70 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ ప్రసాద్..

ఏసీబీ వలకు చిక్కిన అవినీతి ఎలక్ట్రికల్ చేప.. రైతు పొలంలో బోర్ కోసం లంచం డిమాండ్.. రూ 70 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ ప్రసాద్.. మారేడుబాక విద్యుత్ సబ్ స్టేషన్ లో పనిచేసే సబ్ ఇంజనీర్ ప్రసాద్ ఏసీబీ వలలో శుక్రవారం...

పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు: కిషన్ రెడ్డి క్లారిటీ

పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు: కిషన్ రెడ్డి క్లారిటీ  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. జనసేనాని పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరిగుతుంది. పవన్ కల్యాణ్‌పై నేను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఆదివారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం...

చారిత్రాత్మక మైలురాయిని అధిగమించిన యువగళం

చారిత్రాత్మక మైలురాయిని అధిగమించిన యువగళం పాదయాత్ర‌3వేల కి.మీ. అధిగమించిన చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా తుని యనమల గెస్ట్ హౌస్ వద్ద పైలాన్ ను ఆవిష్కరించిన యువనేత లోకేష్, కార్యక్రమానికి హాజరైన నారా బ్రాహ్మణి, దేవాన్ష్,మోక్షజ్ఞ, భరత్.తుని నియోజకవర్గం తేటగుంట వద్ద పండుగ వాతావరణం.వేలాది కార్యకర్తలు, అభిమానుల రాకతో...

నా చావుకు సీఎం జగనే కారణం.

నా చావుకు సీఎం జగనే కారణం. నా చావుకు సీఎం జగనే కారణం.. లేఖ రాసి ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నంఅనంతపురం: సీపీఎస్‌ రద్దు చేయలేదన్న ఆవేదనతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా పెన్నఅహోబిలంలో జరిగింది. ఉరవకొండ మండలం చిన్న ముస్తూరుకు చెందిన ఉపాధ్యాయుడు...

Translate »