Category: రాష్ట్ర వార్తలు

తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు..

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్య దర్శిగా కె రామకృష్ణారావు ను ప్రభుత్వం నియమించింది. 1989 బ్యాచ్ కు చెందిన ప్రస్తుత సీఎస్ శాంతికుమారి.. 2021 జనవరి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. శాంతికుమారి పదవి కాలం ఈనెల 30న ముగియనుంది....

2026 తర్వాత పెరిగే లోక్ సభ సీట్లివే ?

రాష్ట్రాల వారీగా ఇలా..! జ్ఞానతెలంగాణ,హైద్రాబాద్ :దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్ విభజన 2026లో జరగాల్సి ఉంది. ఈ భారీ ప్రక్రియ తర్వాత రాష్ట్రాల్లో లోక్ సభ, అసెంబ్లీ సీట్లలో పెను మార్పులు రాబోతున్నాయి.ఇందులో అత్యధికంగా ఉత్తరాది రాష్ట్రాలు లబ్ది పొందడం ఖాయంగా తెలుస్తోంది. జనాభా ఆధారంగా జరిగే పునర్...

కొండా సురేఖ హోంమంత్రి కావాలనుకున్నారా?

కొండా సురేఖ హోంమంత్రి కావాలనుకున్నారా? అమాత్యులవారు అందనంత స్థాయికి వెళ్లాలని ఆశపడ్డారు. సీఎం తర్వాత అంతటి పోస్ట్‌లో ఉండాలని అనుకున్నారు. ప్రమోషన్‌తో పెద్ద పదవి చేపట్టి తన తడాఖా ఏంటో చూపించాలనుకున్నారు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ను చేతిలో పెట్టుకుని.. హడలెత్తించాలనుకున్నారు.అందుకోసం ఢిల్లీ లెవల్‌లో లాబీయింగ్‌ కూడా చేసినట్లు టాక్....

కడప బరిలోనే షర్మిల

కడప బరిలోనే షర్మిల కడప బరిలోనే షర్మిల 5 ఎంపీ, 114 అసెంబ్లీ అభ్యర్థులకు లైన్‌ క్లియర్‌నేడు ఇడుపులపాయలో జాబితా ప్రకటనన్యూఢిల్లీ: పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయడం ఖాయమైంది..రాష్ట్రంలో కడప సహా ఐదు లోక్‌సభ సీట్లు, 114 అసెంబ్లీ స్థానాల్లో...

జయశంకర్ భూపాలపల్లి లో జాబ్ మేలా

జయశంకర్ భూపాలపల్లి లో జాబ్ మేలా జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని నిరుద్యోగ యువతీ యువకులకు తేదీ: 06.03.2024 రోజున ప్రభుత్వ ఐ.టి.ఐ కాలేజీ భూపాలపల్లి (పాత ప్రగతి భవనం) సుభాష్ కాలనీ నందు జాబ్ మేలా నిర్వహించనున్నట్లు జయశంకర్ జిల్లా ఉపాది కల్పనా అధికారి శ్రీమతి...

జనసేన అధినేతను కలిసిన వైఎస్ షర్మిల.

జనసేన అధినేతను కలిసిన వైఎస్ షర్మిల. కుమారుడు వైఎస్ రాజా రెడ్డి వివాహానికి హాజరవ్వాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ లోని తన నివాసంలో కలిసి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి.

కాసేపట్లో కాంగ్రెస్‌లో చేరనున్న షర్మిల

కాసేపట్లో కాంగ్రెస్‌లో చేరనున్న షర్మిల కాసేపట్లో కాంగ్రెస్‌లో చేరనున్న షర్మిల 10.30కు సోనియా సమక్షంలో పార్టీలో చేరిక.ఏఐసీసీ కీలక సమావేశంలో షర్మిల పాల్గొనే అవకాశం.ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధమైన షర్మిల.పీసీసీ బాధ్యతలు తీసుకునేందుకు అధిష్టానం ముందు షర్మిల కండీషన్స్.షరతులకు ఒప్పుకుంటేనే పీసీసీ తీసుకుంటానని తేల్చి చెప్పిన...

జై భారత్ నేషనల్ పార్టీ ప్రారంభించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ…!

అమరావతి :జై భారత్ నేషనల్ పార్టీ ప్రారంభించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ…! సుపరిపాలన కోసమే జై భారత్ నేషనల్ పార్టీ. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడానికి పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ. సుపరిపాలన కోసమే జై భారత్ నేషనల్ పార్టీ.. రాజకీయాలు అంటే సుపరిపాలన అని...

రూ 70 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ ప్రసాద్..

ఏసీబీ వలకు చిక్కిన అవినీతి ఎలక్ట్రికల్ చేప.. రైతు పొలంలో బోర్ కోసం లంచం డిమాండ్.. రూ 70 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ ప్రసాద్.. మారేడుబాక విద్యుత్ సబ్ స్టేషన్ లో పనిచేసే సబ్ ఇంజనీర్ ప్రసాద్ ఏసీబీ వలలో శుక్రవారం...

పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు: కిషన్ రెడ్డి క్లారిటీ

పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు: కిషన్ రెడ్డి క్లారిటీ  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. జనసేనాని పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరిగుతుంది. పవన్ కల్యాణ్‌పై నేను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఆదివారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం...

Translate »