Category: రాష్ట్ర వార్తలు

తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాల హెచ్చరిక

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు అకస్మాత్తుగా మార్పు చెంది ఆందోళనకర దిశగా సాగుతున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం, దానికి అనుబంధంగా విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం...

గురుకులాల్లో అశుభ్ర ఆహారం

గురుకులాల్లో అశుభ్ర ఆహారం జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :రాష్ట్రంలో ప్రభుత్వ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల దుస్థితి దయనీయ దశను దాటిపోయి దుర్భర స్థాయికి చేరినట్టుగా స్పష్టమవుతోంది. సామాజిక న్యాయం, సమానావకాశాల సంకల్పంతో స్థాపించబడిన ఈ విద్యాసంస్థలు ఇప్పుడు నిర్వాకం, నిర్లక్ష్యం, నిర్లజ్జ పరిపాలనల నిలయాలుగా మారిపోయాయన్న విమర్శలు తీవ్రంగా...

తెలంగాణ అభివృద్ధి దిశగా ఢిల్లీలో కీలక సమావేశం

జ్ఞాన తెలంగాణ,న్యూఢిల్లీ ప్రతినిధి :తెలంగాణ అభివృద్ధి పథాన్ని మరింత వేగవంతం చేయాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేబినెట్ సహచరులు, రాష్ట్ర సీనియర్ నాయకులతో కలిసి న్యూఢిల్లీ పర్యటన చేపట్టారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి దిశ, దీర్ఘకాలిక ప్రణాళికలు, కీలక విధాన నిర్ణయాలపై జాతీయ...

శంకర్‌పల్లి శివారులో కత్తులతో బెదిరించి చైన్ స్నాచింగ్

జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :శంకర్‌పల్లి పట్టణ శివారులో ఓపెన్ లేఔట్‌లో ఒంటరిగా ఉన్న జంటను లక్ష్యంగా చేసుకుని దుండగులు కత్తులతో బెదిరించి బంగారు చైన్ దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన నిన్న సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో ఓడిఎఫ్ రోడ్ పరిసర ప్రాంతంలో...

తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు..

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్య దర్శిగా కె రామకృష్ణారావు ను ప్రభుత్వం నియమించింది. 1989 బ్యాచ్ కు చెందిన ప్రస్తుత సీఎస్ శాంతికుమారి.. 2021 జనవరి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. శాంతికుమారి పదవి కాలం ఈనెల 30న ముగియనుంది....

2026 తర్వాత పెరిగే లోక్ సభ సీట్లివే ?

రాష్ట్రాల వారీగా ఇలా..! జ్ఞానతెలంగాణ,హైద్రాబాద్ :దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్ విభజన 2026లో జరగాల్సి ఉంది. ఈ భారీ ప్రక్రియ తర్వాత రాష్ట్రాల్లో లోక్ సభ, అసెంబ్లీ సీట్లలో పెను మార్పులు రాబోతున్నాయి.ఇందులో అత్యధికంగా ఉత్తరాది రాష్ట్రాలు లబ్ది పొందడం ఖాయంగా తెలుస్తోంది. జనాభా ఆధారంగా జరిగే పునర్...

కొండా సురేఖ హోంమంత్రి కావాలనుకున్నారా?

కొండా సురేఖ హోంమంత్రి కావాలనుకున్నారా? అమాత్యులవారు అందనంత స్థాయికి వెళ్లాలని ఆశపడ్డారు. సీఎం తర్వాత అంతటి పోస్ట్‌లో ఉండాలని అనుకున్నారు. ప్రమోషన్‌తో పెద్ద పదవి చేపట్టి తన తడాఖా ఏంటో చూపించాలనుకున్నారు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ను చేతిలో పెట్టుకుని.. హడలెత్తించాలనుకున్నారు.అందుకోసం ఢిల్లీ లెవల్‌లో లాబీయింగ్‌ కూడా చేసినట్లు టాక్....

కడప బరిలోనే షర్మిల

కడప బరిలోనే షర్మిల కడప బరిలోనే షర్మిల 5 ఎంపీ, 114 అసెంబ్లీ అభ్యర్థులకు లైన్‌ క్లియర్‌నేడు ఇడుపులపాయలో జాబితా ప్రకటనన్యూఢిల్లీ: పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయడం ఖాయమైంది..రాష్ట్రంలో కడప సహా ఐదు లోక్‌సభ సీట్లు, 114 అసెంబ్లీ స్థానాల్లో...

జయశంకర్ భూపాలపల్లి లో జాబ్ మేలా

జయశంకర్ భూపాలపల్లి లో జాబ్ మేలా జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని నిరుద్యోగ యువతీ యువకులకు తేదీ: 06.03.2024 రోజున ప్రభుత్వ ఐ.టి.ఐ కాలేజీ భూపాలపల్లి (పాత ప్రగతి భవనం) సుభాష్ కాలనీ నందు జాబ్ మేలా నిర్వహించనున్నట్లు జయశంకర్ జిల్లా ఉపాది కల్పనా అధికారి శ్రీమతి...

జనసేన అధినేతను కలిసిన వైఎస్ షర్మిల.

జనసేన అధినేతను కలిసిన వైఎస్ షర్మిల. కుమారుడు వైఎస్ రాజా రెడ్డి వివాహానికి హాజరవ్వాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ లోని తన నివాసంలో కలిసి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి.

Translate »