Category: ఏపీ

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టు

నకిలీ మద్యం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఈరోజు ఉదయం నాటకీయ పరిణామాల మధ్య ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టు ఏపీ రాజకీయ...

విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో గోపులారం మాజీ సర్పంచ్ పొడువు శ్రీనివాస్

జ్ఞానతెలంగాణ,విజయవాడ:విజయవాడ కనకదుర్గమ్మ ఆశీర్వాదం తీసుకున్న గోపులారం మాజీ సర్పంచ్ పొడవు శ్రీనివాస్. అమ్మవారి సమక్షంలో వేద పండితుల ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనం పొందిన సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి దయా కటాక్షం అందరి పైన ఉండాలని,అష్టా ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా అందరూ ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు.ప్రతీ ఒక్కరికి దైవ...

ఐదు ఉద్యోగాలు సాధించిన నాగుల మంగారాణి – గ్రామీణ ప్రతిభకు స్ఫూర్తిదాయక గాధ

జ్ఞాన తెలంగాణ,వేలూరు పాడు: ఏలూరు జిల్లా, వేలేరుపాడు మండలం, కోయమాదారం గ్రామానికి చెందిన నాగుల మంగారాణి (రమణయ్య కుమార్తె) అసాధారణ విజయాన్ని నమోదు చేశారు. 2025 ఆగస్టు 22న వెలువడిన ఏపీ డీఎస్సీ ఫలితాలలో ఒకేసారి ఐదు ఉద్యోగాలు సాధించడం ద్వారా ఆమె కృషి, పట్టుదల ఎంత...

నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం..

నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దివంగత ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటుడు ఎన్.టి.రామారావు తనయుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ ఈ ఉదయం మృతి చెందారు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఉన్న వారి నివాసంలో ఆమె తుది శ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి.రాజమండ్రి ఎంపీ, బీజేపీ నాయకురాలు...

మోదీ దోస్తుల చేతుల్లో ఉక్కు ప్లాంట్‌

జ్ఞానతెలంగాణ,ఆంధ్రప్రదేశ్ : విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రానికి ఇది “ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్” అని వ్యాఖ్యానించిన ఆమె, విశాఖ స్టీల్‌ను ఉద్దరిస్తామన్న మాటలు పచ్చి అబద్ధమని మండిపడ్డారు....

ఈ నెల 26 నుంచి సింగపూర్ లో సీఎం చంద్రబాబు పర్యటన

జ్ఞానతెలంగాణ,ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ లో పర్యటించనున్నారు. ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు 6 రోజుల పాటు ఆయన సింగపూర్ లో పర్యటించి దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. కూటమి...

సీఎం చంద్రబాబు నాయుడు,అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం!

సీఎం చంద్రబాబు నాయుడు,అధ్యక్షతన వెలగపూడిలోని సచివాల యంలో ఏపీ కెబినెట్ భేటీ గురువారం ఉదయం 11 గంటలకు జరగనుంది, ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, సీఎస్ సహా ప్రభుత్వ సలహాదారులు హాజరుకానున్నారు.42 అంశాల ఎజెండాతో ఏపీ కేబినెట్ సాగనుంది. ఈ భేటీలో ప్రధానంగా...

తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు..

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్య దర్శిగా కె రామకృష్ణారావు ను ప్రభుత్వం నియమించింది. 1989 బ్యాచ్ కు చెందిన ప్రస్తుత సీఎస్ శాంతికుమారి.. 2021 జనవరి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. శాంతికుమారి పదవి కాలం ఈనెల 30న ముగియనుంది....

స్వర్ణాంధ్ర నిర్మాణానికి బాటలు వేసేలాగా రాష్ట్ర బడ్జెట్ – ఎమ్మెల్యే గళ్ళా మాధవి

బీసీ సంక్షేమానికి రూ.47,456 కోట్లు కేటాయింపు, ఆదరణ పధకాల పునరుద్దరణపై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గళ్ళా మాధవిస్వర్ణాంధ్ర నిర్మాణానికి బాటలు వేసే లాగా రాష్ట్ర బడ్జెట్ ఉన్నదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ బడ్జెట్...

2026 తర్వాత పెరిగే లోక్ సభ సీట్లివే ?

రాష్ట్రాల వారీగా ఇలా..! జ్ఞానతెలంగాణ,హైద్రాబాద్ :దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్ విభజన 2026లో జరగాల్సి ఉంది. ఈ భారీ ప్రక్రియ తర్వాత రాష్ట్రాల్లో లోక్ సభ, అసెంబ్లీ సీట్లలో పెను మార్పులు రాబోతున్నాయి.ఇందులో అత్యధికంగా ఉత్తరాది రాష్ట్రాలు లబ్ది పొందడం ఖాయంగా తెలుస్తోంది. జనాభా ఆధారంగా జరిగే పునర్...

Translate »