Category: ఏపీ

హైదరాబాద్–విశాఖ ప్రయాణానికి కొత్త వేగం- గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రారంభం

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల మధ్య రహదారి రవాణా రంగంలో ఒక కీలక మైలురాయిగా నిలిచే తొలి యాక్సెస్-కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ ఆధునిక నాలుగు లేన్ల రహదారి...

ఇంట్లో తండ్రి మృతదేహం.. మరోవైపు ఇంటర్ ఎగ్జామ్..

పేద కుటుంబం.. ఆ తండ్రి తనకొచ్చిన కష్టం తన బిడ్డకు రాకూడదని అనుకున్నాడు.. బాగా చదువుకుని మంచి జీవితాన్ని సాధించాలని ఆకాంక్షించాడు.. ఉన్నతంగా చదివించాలని కలలు కన్నాడు.. ఇలా కొడుకు టెన్త్ అయిపోయింది.. ఇంటర్ చదవుతున్నాడు.. తెల్లారితే కొడుకు ఇంటర్ పరీక్ష.. ఉన్నట్టుండి విషాదం.. గుండెపోటుతో మృతి...

తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాల హెచ్చరిక

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు అకస్మాత్తుగా మార్పు చెంది ఆందోళనకర దిశగా సాగుతున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం, దానికి అనుబంధంగా విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం...

గురుకులాల్లో అశుభ్ర ఆహారం

గురుకులాల్లో అశుభ్ర ఆహారం జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :రాష్ట్రంలో ప్రభుత్వ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల దుస్థితి దయనీయ దశను దాటిపోయి దుర్భర స్థాయికి చేరినట్టుగా స్పష్టమవుతోంది. సామాజిక న్యాయం, సమానావకాశాల సంకల్పంతో స్థాపించబడిన ఈ విద్యాసంస్థలు ఇప్పుడు నిర్వాకం, నిర్లక్ష్యం, నిర్లజ్జ పరిపాలనల నిలయాలుగా మారిపోయాయన్న విమర్శలు తీవ్రంగా...

తెలంగాణ అభివృద్ధి దిశగా ఢిల్లీలో కీలక సమావేశం

జ్ఞాన తెలంగాణ,న్యూఢిల్లీ ప్రతినిధి :తెలంగాణ అభివృద్ధి పథాన్ని మరింత వేగవంతం చేయాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేబినెట్ సహచరులు, రాష్ట్ర సీనియర్ నాయకులతో కలిసి న్యూఢిల్లీ పర్యటన చేపట్టారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి దిశ, దీర్ఘకాలిక ప్రణాళికలు, కీలక విధాన నిర్ణయాలపై జాతీయ...

శంకర్‌పల్లి శివారులో కత్తులతో బెదిరించి చైన్ స్నాచింగ్

జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :శంకర్‌పల్లి పట్టణ శివారులో ఓపెన్ లేఔట్‌లో ఒంటరిగా ఉన్న జంటను లక్ష్యంగా చేసుకుని దుండగులు కత్తులతో బెదిరించి బంగారు చైన్ దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన నిన్న సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో ఓడిఎఫ్ రోడ్ పరిసర ప్రాంతంలో...

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టు

నకిలీ మద్యం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఈరోజు ఉదయం నాటకీయ పరిణామాల మధ్య ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టు ఏపీ రాజకీయ...

విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో గోపులారం మాజీ సర్పంచ్ పొడువు శ్రీనివాస్

జ్ఞానతెలంగాణ,విజయవాడ:విజయవాడ కనకదుర్గమ్మ ఆశీర్వాదం తీసుకున్న గోపులారం మాజీ సర్పంచ్ పొడవు శ్రీనివాస్. అమ్మవారి సమక్షంలో వేద పండితుల ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనం పొందిన సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి దయా కటాక్షం అందరి పైన ఉండాలని,అష్టా ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా అందరూ ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు.ప్రతీ ఒక్కరికి దైవ...

ఐదు ఉద్యోగాలు సాధించిన నాగుల మంగారాణి – గ్రామీణ ప్రతిభకు స్ఫూర్తిదాయక గాధ

జ్ఞాన తెలంగాణ,వేలూరు పాడు: ఏలూరు జిల్లా, వేలేరుపాడు మండలం, కోయమాదారం గ్రామానికి చెందిన నాగుల మంగారాణి (రమణయ్య కుమార్తె) అసాధారణ విజయాన్ని నమోదు చేశారు. 2025 ఆగస్టు 22న వెలువడిన ఏపీ డీఎస్సీ ఫలితాలలో ఒకేసారి ఐదు ఉద్యోగాలు సాధించడం ద్వారా ఆమె కృషి, పట్టుదల ఎంత...

నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం..

నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దివంగత ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటుడు ఎన్.టి.రామారావు తనయుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ ఈ ఉదయం మృతి చెందారు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఉన్న వారి నివాసంలో ఆమె తుది శ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి.రాజమండ్రి ఎంపీ, బీజేపీ నాయకురాలు...

Translate »