Category: తాజా వార్తలు

రెడ్ సెల్యూట్

మార్చ్14 మార్క్స్ మరణం!శ్రామికవర్గ మహోపాధ్యాయ!వ్యాఖ్యానించటంకాదుసమాజాన్నిమార్చాలన్నప్రపంచ తత్త్వవేత్త! శ్రామికవర్గ బంధువురక్తస్పర్శ లోకూడా లేనిప్రేమామృత రస స్పర్శ!గుండెలనిండా వేదన!నాకళ్ళు వర్షిస్తున్నాయి! ప్రపంచాన్ని మార్చాలనిమహా స్వప్నం కన్నావు!కుటుంబము భార్య పిల్లలుకష్టాల కొలిమిలో కాలినా!నీసిద్ధాంత రచన కాపిటల్అందించిన నిబద్ధత నీది! ప్రపంచ పరిశోధకుడి వైశ్రమశక్తి విలువ కట్టిపెట్టుబడి గుట్టు విప్పిఅదనపువిలువ రట్టయ్లాభాల రహస్యం...

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్‌లో రూ.90 వేలు దాటిన పసిడి.రూ.లక్షా 3 వేలకు చేరిన కిలో వెండి ధర.పలు దేశాల ఉత్పత్తులపై ట్రంప్‌ సుంకాల ప్రభావంతో..అంతర్జాతీయంగా ఏర్పడుతున్న ఆర్థిక అనిశ్చితి.

BSNL బంపర్ ఆఫర్

ఇటీవల కాలంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNLకు యూజర్లు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ హోలీ సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్‌కు అదనంగా మరో 30 రోజుల వ్యాలిడిటీని పెంచింది. గతంలో ఈ ప్లాన్ చెల్లుబాటు...

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ IPL 2025 కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎడమచేతి వాటం ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.2019 లో జట్టులో చేరినప్పటి నుండి క్యాపిటల్స్ తరపున 82 మ్యాచ్‌ల్లో ఆడిన అక్షర్, వేలంలో లక్నో సూపర్ జెయింట్స్‌కు...

బోడంపహాడ్ రైతు వేదిక దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం

బోడంపహాడ్ రైతు వేదిక దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జ్ఞాన తెలంగాణ,షాబాద్,మార్చి 13: షాబాద్ మండల పరిధిలోని బోడంపహాడ్ గ్రామంలోని రైతువేదిక దగ్గర అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఎదురెదురు బైకులపై వచ్చి ఢీ కొట్టుకొనడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలలోకి వెళితే షాబాద్ సి...

మటన్ వండలేదని మర్డర్ చేసాడు…!!!

మహబూబాబాద్ జిల్లా, సీరోలు మండలం ఉప్పరిగూడెం గ్రామశివారు మంజాతండా లో దారుణం..జరిగింది.మాంసం కూర వండలేదని భార్యను అతికిరాతకంగా కొట్టి చంపిన భర్త బాలు…మాలోత్ కళావతి (35) తో ఆమె భర్త బాలు రాత్రి ఎవ్వరు లేని సమయంలో గొడవపడి కొట్టి చంపినట్లు మృతురాలి తల్లి ఆరోపణలు చేస్తున్నారుఘటన...

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమాచారం పవర్ పాయింట్ ప్రసెన్టేషన్

తెలంగాణా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటనలో భాగంగా తేది 12.03.2025 నాడు జెన్కో , ట్రాన్స్కో, ఇరిగేషన్ సంస్థలకు చెందిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమాచారం పవర్ పాయింట్ ప్రసెన్టేషన్ రూపంలో అధికారులు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమానికి చైర్మన్ బక్కి వెంకటయ్య గారి అధ్యక్షతన...

నేడు చదువులతల్లి సావిత్రిబాయి ఫూలే 128 వ వర్థంతి

నేడు చదువులతల్లి సావిత్రిబాయి ఫూలే 128 వ వర్థంతి సావిత్రిబాయి 1831 జనవరి 3 వ తేదీన మహారాష్ట్ర లోని సతారా జిల్లాలోని నయగావ్ అనే చిన్న గ్రామంలో జన్మించారు.చదువులతల్లి సావిత్రి బాయి మహారాష్ట్ర లో మహాత్మా జ్యోతిరావు ఫూలే సహధర్మచారిణిగా బ్రిటీష్ పాలనాకాలనాటికే మన దేశంలో...

శంషాబాద్ లో ఓ ఆర్ ఆర్ పై ప్రమాదం వ్యక్తి మృతి

కేసు నమోదు చేసిన పోలీసులు శంషాబాద్ ఓఆర్ ఆర్ పై ప్రమాదం జరగడంతో ఓ వ్యక్తి చనిపోయిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలోని ఓ ఆర్ ఆర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదంతో ఓ...

SLBC ఘటనలో దొరికిన మృతదేహం ఇతనిదే ..!!

SLBC ఘటనలో దొరికిన మృతదేహం ఇతనిదే ..!! SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో పురోగతి చోటు చేసుకుంది. TBM ముందు భాగంలో మృతదేహం గుర్తించారు. శిథిలాల కింద కార్మికుడి చెయ్యిని గుర్తించింది రెస్క్యూ టీమ్స్.ఆ మృతదేహాన్ని బయటకు తీసేందుకు డ్రిల్లింగ్ చేస్తున్నాయి సహాయక బృందాలు. అయితే…...

Translate »