నమో బుద్ధాయ
బుద్ధుడు సుమారు 40 సంవత్సరాల పాటు ధర్మాన్ని ప్రచారం చేసెను.శ్రావస్తి ,రాజగృహ,కపిలవస్తు, వైశాలి వంటి ప్రదేశాలు అలాగే ఉగ్రధ,నాదిగ, అశ్వపుర, గోష్టితారా, మగధ, అపనాధ, ఏతమ, ఉపాసద,ఇచ్చానుకల, చందలకప్ప, కుశునగరం వంటి ప్రదేశాలు ,కోసల, మగధ,అంగ వంటి దేశాలలో ధర్మాన్ని బోధించెను.బుద్ధుడు కాలి నడకనే వేలాది మైళ్ళు...