Category: జ్జానవాణి

నమో బుద్ధాయ

బుద్ధుడు సుమారు 40 సంవత్సరాల పాటు ధర్మాన్ని ప్రచారం చేసెను.శ్రావస్తి ,రాజగృహ,కపిలవస్తు, వైశాలి వంటి ప్రదేశాలు అలాగే ఉగ్రధ,నాదిగ, అశ్వపుర, గోష్టితారా, మగధ, అపనాధ, ఏతమ, ఉపాసద‌,ఇచ్చానుకల, చందలకప్ప, కుశునగరం వంటి ప్రదేశాలు ,కోసల, మగధ,అంగ వంటి దేశాలలో ధర్మాన్ని బోధించెను.బుద్ధుడు కాలి నడకనే వేలాది మైళ్ళు...

“నేడు రిజర్వేషన్ డే”

“నేడు రిజర్వేషన్ డే”1906 జూలై 26 న మూలనివాసీ(SC,ST,0BC) ప్రజలకు తొలిసారిగా రిజర్వేషన్లు కల్పించిన ఛత్రపతి సాహూ మహారాజ్…1894 లో చత్రపతి సాహూ మహరాజ్ గారు మహారాష్ట్ర లోని కోల్హాపూర్ సంస్థాన పాలనాధికారాలను స్వీకరించాడు.చత్రపతి శివాజీ వారసుడుగా గద్దెనెక్కిన సాహూ మహారాజ్ గారు నిజానికి జాతీయోద్యమం, బ్రాహ్మణ...

Translate »