Category: జ్జాన విశ్లేషణ

విజేత విధి శాంతి స్థాపనే

అరియ నాగసేన బోధి,M.A., M.Phil., TPT., LL.B మనిషి విజయం అంటే సాధారణంగా మరొకరిని ఓడించడం అని చాలా మంది భావిస్తారు. కానీ భగవాన్ బుద్ధుడు చెప్పిన విజయం ఆ రకమైనది కాదు. ఆయన బోధనల ప్రకారం, నిజమైన విజేత అంటే తనలోని కోపం, అహంకారం, అసూయ,...

భారత ఆర్థిక కాంతి – ప్రపంచ మార్గదర్శి

డా. చిటికెన కిరణ్ కుమార్,ఐ.బి.ఆర్.ఎఫ్. సభ్యులు జ్ఞాన తెలంగాణ,స్టేట్ బ్యూరో,అక్టోబర్ 27: తూర్పు ఆకాశం వైపు చూసినప్పుడు నేడు ఒక కొత్త వెలుగు కనబడుతోంది — అది కేవలం సూర్యోదయం కాదు, భారత ప్రగతి కిరణం. ప్రపంచ ఆర్థిక గమనంలో మన దేశం ఒక వినూత్న మార్పును...

స్వేచ్ఛా స్ఫూర్తికి ఆజరామర దీప్తి జతీంద్రనాథ్ దాస్.

నేడు అమరవీరుడు జతీంద్రనాథ్ దాస్ 121 వ జయంతి – అరియ నాగసేన బోధి భారత స్వాతంత్ర్య పోరాటం కేవలం యుద్ధం లేదా రాజకీయ ఉద్యమం మాత్రమే కాదు. అది న్యాయం, సమానత్వం, స్వాభిమానానికి సాగిన మహత్తర యజ్ఞం. ఆ యజ్ఞంలో తన ప్రాణాన్ని అర్పించిన జతీంద్రనాథ్...

ఆర్ఎస్ఎస్ – బీజేపీ సంబంధం: ఒక విశ్లేషణాత్మక దృక్పథం

Image Source : news9 డాక్టర్.కోలాహలం రామ్ కిశోర్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మరియు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య సంబంధం భారత రాజకీయ, సామాజిక దృశ్యంలో కీలకమైన అంశం. ఆర్ఎస్ఎస్, 1925లో కేశవ్ బలిరాం హెడ్గేవార్ చేత స్థాపించబడిన ఒక సాంస్కృతిక సంస్థగా...

బహుజన మేధావి ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్: సమానత్వం కోసం సాగిన జీవనయాత్ర

అరియ నాగసేన బోధిM.A., M.Phil., TPT., LL.B భారతీయ సమాజంలో కుల ఆధారిత అసమానతలను ధైర్యంగా ప్రశ్నించిన, బహుజన వర్గాల గౌరవం కోసం జీవితాంతం రచనలు చేసిన సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్ గారు నేటి భారత బహుజన ఉద్యమానికి ఒక ఆలోచనా దిక్సూచి....

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించుతున్న రేవంత్ సర్కార్

Image Source :Samayam Telugu డాక్టర్.కోలాహలం రామ్ కిశోర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలల్లోనే రూ. 2.43 లక్షల కోట్ల అప్పులు చేసి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసింది. డిసెంబర్ 2023లో అధికారాన్ని చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ‘స్వప్నాలు నెరవేర్చుతాం’...

అశోక విజయదశమి శుభాకాంక్షలు…

✍️అరియ నాగసేన బోధిM.A.,M.Phil.,TPT.,LL.B మన భారతదేశంలో బౌద్ధ మతం సుమారు 2౦౦౦ సం౹౹లు విరాజిల్లింది.ఈ నేలపైనే పుట్టిన బౌద్ధ మతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది.బౌద్ధ మతానికి జన్మభూమి మన దేశం.అలాంటి బౌద్ధ మతాన్ని స్థాపించిన భగవాన్ గౌతమ బుద్ధుడు యొక్క ధమ్మాన్ని వ్యాప్తి చేసిన సామ్రాట్ అశోకుడు...

సామాజిక పరివర్తనలో: విద్య పాత్ర

Image Source:Freepik దండెబోయిన అశోక్ యాదవ్, గెజిటెడ్ హెడ్మాస్టర్, పెద్దమడూర్,జనగాం సమాజం అనేది ఒక జీవంతమైన శరీరం. ఇది నిరంతరం మార్పులకు లోనవుతూ ఉంటుంది. సామాజిక పరివర్తన అంటే ఈ మార్పుల ప్రక్రియే. ఇది సమాజంలోని నిర్మాణాలు, సంస్థలు, సంస్కృతి, భావజాలాలు మరియు మానవ సంబంధాలలో జరిగే...

ఓటర్ల జాబితాలో లోపాలకు – భారత ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలి.

డాక్టర్.కోలాహలం రామ్ కిశోర్. ఓటర్ల జాబితాలో లోపాలకు – భారత ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలి. భారతీయ ప్రజాస్వామ్యం యొక్క మూలస్తంభమైన ఎన్నికల ప్రక్రియలో విశ్వసనీయతను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ)పై ఉంది. అయితే, ఇటీవల కర్ణాటకలోని “ఆలంద్ ” నియోజకవర్గం అలాగే మహారాష్ట్రలోని...

కట్టు కథలు నమ్మడంలో భారతీయులే ఫస్ట్‌!

–డాక్టర్‌ దేవరాజు మహారాజుకేంద్ర సాహిత్య అకాడమీ అవార్డువిజేత, జీవశాస్త్రవేత్త ఈ విద్వేషానికి, విధ్వంసాలకు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మారణహోమాలకూ కారణం కేవలం అతడొక్కడే! అతడూ, అతని ముఠాలోని అనుచరులూ కారణం!! అతడిపేరుదేవుడు. అతని ముఠా పేరుమతం. అతడి అనుచరులే మతబోధకులూ, భక్తులు!! ఐదువేల ఏళ్లక్రితం కృష్ణుడు ఉండేవాడు అని...

Translate »