భారత రాజ్యాంగ నిర్మాత వెనుక నిలిచిన మాతృమూర్తి – సౌశీల్యవతి భీమాబాయి
డా. బి.ఆర్. అంబేడ్కర్ జీవితాన్ని తీర్చిదిద్దిన మౌన విప్లవం అరియ నాగసేన బోధిM.A., M.Phil., TPT., LL.Bసద్ధమ్మ ప్రబోధకులు మాతృవర్థంతి సందర్భంగా ఒక చారిత్రక స్మరణ నేడు సౌశీల్యవతి భీమాబాయి వర్థంతి. భారతదేశ చరిత్రలో ఆమె పేరు పెద్దగా వినిపించకపోయినా, ఈ దేశ భవిష్యత్తును మలిచిన మహానీయుడి...
