Category: జ్జాన దిక్షుచి

బౌద్ధ ధర్మంలో పాపం – పుణ్యం పై సమగ్ర వివరణ.

అరియ నాగసేన బోధిM.A., M.Phil., TPT., LL.B బౌద్ధ ధర్మంలో “పాపం” అంటే ఏమిటి? బౌద్ధ ధర్మం ప్రకారం పాపం అనేది కేవలం ఆచారం లేదా కర్మకాండల ద్వారా ఏర్పడేది కాదు. మనిషి మనస్సులోని చెడు వాంఛలు, ద్వేషం, అవిద్యలతో కలసి ఉద్భవించే దుష్కార్యాలే పాపానికి మూలం....

ధర్మవాదులు – అధర్మవాదుల పట్ల ఎలా ప్రవర్తించాలి?

అరియ నాగసేన బోధిM.A.,M.Phil.,TPT.,LL.B కోశాంబీ నగరంలో భిక్షువుల మధ్య గొడవలు, వాదనలు జరిగాయి. ఆ గొడవలు ఆగకపోవడంతో, భగవాన్ బుద్ధుడు వారిని విడిచిపెట్టి పారిలేయ అరణ్యంలోకి వెళ్లి, అక్కడ ఏకాంతంగా వర్షాకాల వాసం గడిపారు. ఆ కాలంలో ఏనుగు రాజు, కోతి రాజు ఆయనకు సేవలు చేశారు....

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించుతున్న రేవంత్ సర్కార్

Image Source :Samayam Telugu డాక్టర్.కోలాహలం రామ్ కిశోర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలల్లోనే రూ. 2.43 లక్షల కోట్ల అప్పులు చేసి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసింది. డిసెంబర్ 2023లో అధికారాన్ని చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ‘స్వప్నాలు నెరవేర్చుతాం’...

అశోక విజయదశమి శుభాకాంక్షలు…

✍️అరియ నాగసేన బోధిM.A.,M.Phil.,TPT.,LL.B మన భారతదేశంలో బౌద్ధ మతం సుమారు 2౦౦౦ సం౹౹లు విరాజిల్లింది.ఈ నేలపైనే పుట్టిన బౌద్ధ మతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది.బౌద్ధ మతానికి జన్మభూమి మన దేశం.అలాంటి బౌద్ధ మతాన్ని స్థాపించిన భగవాన్ గౌతమ బుద్ధుడు యొక్క ధమ్మాన్ని వ్యాప్తి చేసిన సామ్రాట్ అశోకుడు...

కట్టు కథలు నమ్మడంలో భారతీయులే ఫస్ట్‌!

–డాక్టర్‌ దేవరాజు మహారాజుకేంద్ర సాహిత్య అకాడమీ అవార్డువిజేత, జీవశాస్త్రవేత్త ఈ విద్వేషానికి, విధ్వంసాలకు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మారణహోమాలకూ కారణం కేవలం అతడొక్కడే! అతడూ, అతని ముఠాలోని అనుచరులూ కారణం!! అతడిపేరుదేవుడు. అతని ముఠా పేరుమతం. అతడి అనుచరులే మతబోధకులూ, భక్తులు!! ఐదువేల ఏళ్లక్రితం కృష్ణుడు ఉండేవాడు అని...

బౌద్ధ ధర్మం: స్వీయ ఆధారిత జీవన మార్గం.

Buddhism: A self-reliant way of life. మన జీవితానికి మనమే ఆధారము : బౌద్ధ ధర్మంలో “దేవుడా మాకు సంపద ఇవ్వు, ఆరోగ్యం ఇవ్వు, ఆస్తులు ఇవ్వు” అనే కోరికలు లేవు.బుద్ధుడు బోధించిన ధర్మం కనబడని దేవునిపై ఆధారపడే ధర్మం కాదు. ఆయన ఉపదేశం –...

విఫలం అయిన “మేకిన్-ఇండియా స్కీమ్” : ఒక విశ్లేషణ.

డాక్టర్.కోలాహలం రామ్ కిశోర్ భారతదేశం యొక్క ఆర్థిక భవిష్యత్తును మార్చివేయాలనే ఆశతో 2014 సెప్టెంబర్ 25న ప్రారంభమైన ‘మేక్ ఇండియా’ ప్రచారం, ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత, తన స్వంత గుర్తింపును కూడా కోల్పోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిని ‘భారతం తయారీ శక్తిగా మారాలి’ అనే...

దారితప్పుతున్న ఆత్మగౌరవ ఉద్యమాలు

భారతదేశంలో మొట్టమొదట విప్లవాత్మక సంస్కరణలకు బీజం వేసిన వ్యక్తి పెరియార్ ఇ.వి రామస్వామి గారు. గొప్ప రాజకీయవేత్త, ఆత్మగౌరవ ఉద్యమం వ్యవస్థాపకులు. ప్రతి ఏటా సెప్టెంబర్ 17 ఆయన జయంతి జరుపుకుంటారు. మరోవైపు ఈ ఏడాదికి ఆయన ప్రారంభించిన అత్మగౌరవ ఉద్యమానికి వందేళ్లు అవుతుంది. పెరియార్ గురించి మాట్లాడుకోవాలంటే...

“డా.అంబేడ్కర్‌కు మార్గదర్శకుడైన కేలుస్కర్ 165 వ జయంతి.”

– అరియ నాగసేన బోధిM.A.,M.Phil.,TPT ,LL B చారిత్రక నేపథ్యం:19వ శతాబ్దం చివరినాటికి భారతదేశం బ్రిటిష్ వలస పాలనలో ఉన్నప్పటికీ, సమాజంలో సంస్కరణల వాతావరణం పెరుగుతూ వచ్చింది. మహారాష్ట్ర ప్రాంతం ప్రత్యేకించి జ్యోతిరావ్ ఫూలే, గోపాలగణేష్ ఆగార్కర్, లోకహితవాది తదితర సంస్కర్తల కృషితో జ్ఞానోదయ కేంద్రంగా మారింది....

శ్రీ నారాయణ గురు 169 వ జయంతి

మహర్షి నారాయణ గురు గురువులకే గురువు పరమపూజ్య నారాయణ గురు దక్షిణ భారతదేశంలో నిమ్న జాతులను ఉద్ధరించడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన నిస్వార్థ సంఘసేవకుడు.ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఎదిగిన మహర్షి నారాయణ గురు.ఆధ్యాత్మికత అంటే పెద్ద పెద్ద భవంతులలో ఉంటూ పండ్లు ఫలాలు మెక్కడం,ఏసీ రూమ్...

Translate »