Category: జ్జాన దిక్షుచి

ఫిబ్రవరి 21 – భారత రాజ్యాంగ నిర్మాణంలో ప్రజాస్వామ్య మైలురాయి

✍️ అరియ నాగసేన బోధిM.A., M.Phil., TPT., LL.B(నవయాన బౌద్ధ సద్ధమ్మ ప్రచారకులు) భారత ప్రజాస్వామ్య చరిత్రలో 1948 ఫిబ్రవరి 21 ఒక అపూర్వమైన ఘట్టంగా నిలిచింది. ఆ రోజు కేవలం ఒక పరిపాలనా కార్యక్రమం కాదు; అది శతాబ్దాల సామాజిక అన్యాయాలకు ముగింపు పలికే నూతన...

యుజిసి సమానత్వ చట్టంపై సుప్రీం కోర్టు స్టే ఎత్తివేత కోసం ప్రజా ఉద్యమం తప్పనిసరి-ఆర్.పి.ఐ (బి.ఎ)

యుజిసి సమానత్వ నియమావళి 2026 మరియు సామాజిక న్యాయంపై ద్వంద్వ పోరాటం చేస్తే బహుజనులు తాము కూర్చున్న కొమ్మను తామే నరికినట్లు అవుతుంది. సామాజిక న్యాయం అనేవి రాజ్యాంగ ఆధారాలు అయినప్పటికీ, అవి అమలు స్థాయిలో ఎల్లప్పుడూ సుప్రీంకోర్టు తీర్పులతో తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్...

మహాప్రాణ్ జోగేంద్రనాధ్ మండల్ 122వ జయంతి: బహుజనుల గొప్ప నాయకుడు

బహుజన్ సాలిడారిటీ డే – జనవరి 29 : బహుజన సాలిడారిటీ డే అనగా – బహుజనులు (దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మైనారిటీలు, శ్రామిక వర్గాలు) కులం, మతం, ప్రాంతం తేడాలు పక్కన పెట్టి ఐక్యంగా నిలబడి తమ సామాజిక, రాజకీయ, ఆర్థిక హక్కుల కోసం సంఘటితంగా...

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

డా. అంబేడ్కర్ ఆశయాలతో, బౌద్ధ ధమ్మ మార్గంలో భారత గణతంత్రం దేశ ప్రజలందరికీ 77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జనవరి 26 భారత ప్రజల జీవితాల్లో ఒక పండుగ మాత్రమే కాదు; అది మన రాజ్యాంగ స్పృహను, పౌర బాధ్యతను, సామాజిక చైతన్యాన్ని మేల్కొలిపే రోజు....

ప్రపంచ గణతంత్ర భావనకు భారతీయ మూలం

వైశాలి గణరాజ్యం – బౌద్ధ ధమ్మం మరియు అంబేడ్కర్ దృష్టి ✍️ అరియ నాగసేన బోధి,M.A., M.Phil., TPT., LL.B గణతంత్రం : పాశ్చాత్య ఆలోచనా? భారతీయ వారసత్వమా? ప్రపంచ రాజకీయ చరిత్రలో గణతంత్ర భావనను సాధారణంగా గ్రీస్, రోమ్ వంటి పాశ్చాత్య నాగరికతలకు పరిమితం చేస్తూ...

అసత్పురుషులను ఎలా గుర్తించాలి?

బుద్ధ ధర్మంలో వ్యక్తి స్వభావం భగవాన్ బుద్ధుడు ధర్మాన్ని కేవలం ఆచారంగా కాకుండా, మనుషులను అర్థం చేసుకునే శాస్త్రంగా చూశారు. అంగుత్తర నికాయ, సుత్త నిపాత, ధమ్మపదం వంటి బౌద్ధ మూలగ్రంథాల్లో ఆయన “సత్పురుషుడు” మరియు “అసత్పురుషుడు” అనే భావనలను విస్తృతంగా వివరించారు. వ్యక్తి మాటలు, మౌనం,...

బుద్ధుడు దశావతారాలలో ఒకరా ?

ప్రచారంగా మారిన ఒక అపోహ భగవాన్ బుద్ధుడు దశావతారాలలో ఒకరు అనే వాదనను హిందూ మతానికి చెందిన వర్గాలు చాలాకాలంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారం కేవలం ధార్మిక వేదికలకే పరిమితం కాకుండా, పాఠ్యపుస్తకాలు, ఉపన్యాసాలు, మీడియా ద్వారా కూడా విస్తరిస్తోంది. పదేపదే చెప్పడం వల్ల అది...

నేడు జై భీమ్ నినాద సృష్టికర్త బాబు హరదాస్ 87వ వర్థంతి

జై భీమ్ : ఒక వ్యక్తి పేరు కాదు – ఒక విప్లవాత్మక చైతన్య ప్రకటన ✍🏽 అరియ నాగసేన బోధి,M.A., M.Phil., TPT., LL.B,సద్ధమ్మ ప్రబోధకులు & అంబేడ్కరిస్టు నినాదంగా మారిన చరిత్ర : భారత సామాజిక ఉద్యమ చరిత్రలో కొన్ని నినాదాలు కేవలం నోట...

జనవరి 9 వ తేదీన మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయిని షేక్ ఫాతిమా బేగం జయంతి.

భారతదేశంలో అసలు చరిత్రను కావాలనే కుట్రపూరితంగా మరుగున పరిచారు. స్త్రీ విద్య కోసం అహర్నిశలు శ్రమించిన అసలైన సంఘ సంస్కర్తలు ,విప్లవకారులు మహాత్మా జోతిరావు ఫూలే-సావిత్రి బాయి ఫూలే దంపతులను మరుగున పరిచి ఎలా అయితే చరిత్ర కారులు వేటగాళ్ళ చరిత్రను గొప్పగా చెప్పడం ప్రారంభించారో మహాత్మా...

సమాజ స్వచ్ఛతకు స్వరూపం – సంత్ గాడ్గే బాబా

బహుజన చైతన్యానికి శాశ్వత దీపం ✍️ అరియ నాగసేన బోధిM.A., M.Phil., TPT., LL.Bసద్ధమ్మ ప్రబోధకులు డిసెంబర్ – బహుజనులకు విషాద మాసం భారతదేశ బహుజన చరిత్రలో డిసెంబర్ మాసం ఒక ప్రత్యేకమైన విషాద ఛాయను కలిగిన కాలంగా నిలిచిపోయింది. డిసెంబర్ 6న భారత రాజ్యాంగ నిర్మాత,...

Translate »