Category: విద్యా సమాచారం

30 నుంచి ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌

మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ ప్రకటన జ్ఞానతెలంగాణ,ఎడ్యుకేషన్ : ఎంబీబీఎస్ కౌన్సెలింగ్-2025 షెడ్యూల్ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ శనివారం విడుదల చేసింది. తొలి విడత కౌన్సెలింగ్ ఆల్ ఇండియా కోటా ఈ నెల 21 నుంచి 30 వరకు జరగనుండగా, మన రాష్ట్రంలో 30 నుంచి ఆగస్టు 6...

తెలంగాణ ఎడ్ సెట్ దరఖాస్తు గడువు పెంపు

– మే 20 చివరి తేదీ జ్ఞానతెలంగాణ,విద్య సమాచారం :తెలంగాణ ఎడ్ సెట్ (EdCET-2025) గడువును ఉన్నత విద్యా మండలి పొడిగించింది.నేటితో దరఖాస్తు గడువు పూర్తవగా.. ఆలస్య రుసుం లేకుండా మే 20 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు

తెలంగాణ మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

6వ తరగతి మరియు 7 నుండి 10వ తరగతి బ్యాక్ లాగ్ సీట్ల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష యొక్క విద్యార్థి మార్కులు మరియు ర్యాంకులు కింది వెబ్సైట్లో అందుబాటులో ఉన్నవి 👇👇👇👇👇డైరెక్ట్ లింక్…. https://telanganams.cgg.gov.in/TGMSWEB20/#

మరో 21 రోజుల్లో 10వ తరగతి సప్లమెంటరీ పరీక్షలు

రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఇంటర్మీడియట్ కు వెళ్లాలంటే మరింత కష్టపడి చదవడం అవసరం జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి (SSC) పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎప్పటిలాగే మరో మంచి అవకాశాన్ని కల్పించింది. మార్చి-ఏప్రిల్ 2025లో జరిగిన పదవ...

జూన్ 3 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు

జూన్ 3 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పదో తరగతిలో 92.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత 1.47 శాతం పెరిగింది. ప్రైవేటు పాఠశాలల్లో 94.21 శాతం, గురుకుల పాఠశాలల్లో 98.7 శాతం ముంది. ఉత్తీర్ణులైనట్లు రాష్ట్ర విద్యాశాఖ...

పెన్షన్‌దార్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా?

పెన్షన్‌దార్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా? పెన్షన్‌దార్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా? కనీస పెన్షన్‌ను పెంచే అవకాశాలు ఉన్నట్టు సూచనలు అందుతున్నాయి. ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీం (ఈపీఎస్‌) కింద రానున్న నెలల్లో కనీస పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచే అవకాశం ఉన్నట్టు సీనియర్‌ అధికారి...

రేపు లేదా ఎల్లుండి టెన్త్ ఫలితాలు

రేపు లేదా ఎల్లుండి టెన్త్ ఫలితాలు జ్ఞానతెలంగాణ, హైదరాబాద్: పదో తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తవగా.. ఒకటి, రెండు రోజుల్లో ఫలితాలు ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 30 లేదా మే...

Translate »