Category: విద్యా సమాచారం

AP DSC ఫలితాలు విడుదల

ఏపీ డీఎస్సీ ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్థులు ఇక్కడ క్లిక్ https://apdsc.apcfss.in చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం గతంలో 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా జూన్ 6 నుంచి జులై 2 వరకు పరీక్షలు జరిగాయి....

దోస్త్‌ స్పెషల్‌ ఫేజ్‌ షెడ్యూల్‌

2025-26 విద్యా సంవత్సరంలో డిగ్రీలో ప్రవేశానికి దోస్త్‌ స్పెషల్‌ ఫేజ్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి కమిషనర్‌ ఆఫ్‌ కొలిజియేట్‌ ఎడ్యుకేషన్‌, డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ సంయుక్తంగా విడుదల చేశాయి. నేటి(శుక్రవారం)నుంచి ఈ నెల 31 వరకు రిజిస్ట్రేషన్‌, వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జూలై 31న ప్రత్యేక...

30 నుంచి ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌

మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ ప్రకటన జ్ఞానతెలంగాణ,ఎడ్యుకేషన్ : ఎంబీబీఎస్ కౌన్సెలింగ్-2025 షెడ్యూల్ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ శనివారం విడుదల చేసింది. తొలి విడత కౌన్సెలింగ్ ఆల్ ఇండియా కోటా ఈ నెల 21 నుంచి 30 వరకు జరగనుండగా, మన రాష్ట్రంలో 30 నుంచి ఆగస్టు 6...

తెలంగాణ ఎడ్ సెట్ దరఖాస్తు గడువు పెంపు

– మే 20 చివరి తేదీ జ్ఞానతెలంగాణ,విద్య సమాచారం :తెలంగాణ ఎడ్ సెట్ (EdCET-2025) గడువును ఉన్నత విద్యా మండలి పొడిగించింది.నేటితో దరఖాస్తు గడువు పూర్తవగా.. ఆలస్య రుసుం లేకుండా మే 20 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు

తెలంగాణ మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

6వ తరగతి మరియు 7 నుండి 10వ తరగతి బ్యాక్ లాగ్ సీట్ల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష యొక్క విద్యార్థి మార్కులు మరియు ర్యాంకులు కింది వెబ్సైట్లో అందుబాటులో ఉన్నవి 👇👇👇👇👇డైరెక్ట్ లింక్…. https://telanganams.cgg.gov.in/TGMSWEB20/#

మరో 21 రోజుల్లో 10వ తరగతి సప్లమెంటరీ పరీక్షలు

రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఇంటర్మీడియట్ కు వెళ్లాలంటే మరింత కష్టపడి చదవడం అవసరం జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి (SSC) పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎప్పటిలాగే మరో మంచి అవకాశాన్ని కల్పించింది. మార్చి-ఏప్రిల్ 2025లో జరిగిన పదవ...

జూన్ 3 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు

జూన్ 3 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పదో తరగతిలో 92.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత 1.47 శాతం పెరిగింది. ప్రైవేటు పాఠశాలల్లో 94.21 శాతం, గురుకుల పాఠశాలల్లో 98.7 శాతం ముంది. ఉత్తీర్ణులైనట్లు రాష్ట్ర విద్యాశాఖ...

పెన్షన్‌దార్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా?

పెన్షన్‌దార్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా? పెన్షన్‌దార్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా? కనీస పెన్షన్‌ను పెంచే అవకాశాలు ఉన్నట్టు సూచనలు అందుతున్నాయి. ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీం (ఈపీఎస్‌) కింద రానున్న నెలల్లో కనీస పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచే అవకాశం ఉన్నట్టు సీనియర్‌ అధికారి...

Translate »