Category: కరెంట్ అఫైర్స్

ఊరేళ్ళ గ్రామ ప్రజలకు రుణపడి ఉంటా

ఊరేళ్ళ గ్రామ ప్రజలకు రుణపడి ఉంటా ఏమిచ్చిన మీ రుణం తీర్చుకోలేనిది గ్రామస్తుల అందరి సహకారంతో గ్రామం అభివృద్ధి చేశా**పదవీ ఉన్న లేకున్న గ్రామస్తులకు అండగా ఉంటా**ఊరేళ్ళ సర్పంచ్ ఎండి జహంగీర్*నాకు రాజజీయ జీవితం ఇచ్చి గత ఐదేళ్ల క్రితం ఊరేళ్ళ సర్పంచ్ గా గెలిపించిన ఊరేళ్ళ...

చిన్నారిని పొట్టన పెట్టుకున్న వీధి కుక్కలు.

చిన్నారిని పొట్టన పెట్టుకున్న వీధి కుక్కలు. హైదరాబాద్ ఫిబ్రవరి 02:హైద‌రాబాద్‌లో విషాధం చోటుచేసుకుంది వీధి కుక్క‌లు మ‌రో చిన్నారిని పొట్ట‌న‌ పెట్టుకున్నాయి నిద్రిస్తున్న చిన్నారిని రోడ్డుపైకి లాక్కెళ్లి చంపేశాయి ఈఘ‌ట‌న సమా ఎన్ క్లూ కాలనీలో జ‌రిగింది.మహబూబ్ నగర్ దేవరకద్ర నాగారం గ్రామానికి చెందిన సూర్యకుమార్ తన...

నాసిన్ క్యాంపస్ ను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ

నాసిన్ క్యాంపస్ ను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ న్యూ ఢిల్లీ :జనవరి 16ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఏపీలో పర్యటించనున్నారు. సత్యసాయి జిల్లా పాలస ముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (NACIN) నూతన భవన సముదా యాన్ని...

భారత్ దేశంలో అత్యంత సంపన్నుడిగా ఆదాని..

భారత్ దేశంలో అత్యంత సంపన్నుడిగా ఆదాని.. హైదరాబాద్ జనవరి 05:ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ దేశంలో నెం.1 సంపన్నుడిగా నిలిచాడని బ్లూమ్బిర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది.ఈ మేరకు అదానీకి అనుకూలంగా సుప్రీంలో తీర్పు రావడంతో ఆయన కంపెనీల షేర్లు ఒక్కసారిగా పెరిగాయి.దీంతో ఇవాళ ఉ.9.30 గంటలకు అదానీ...

భారత్‌లో కరోనా: 3,420 యాక్టివ్‌ కేసులు, మరణాలు ఎన్నంటే..

భారత్‌లో కరోనా: 3,420 యాక్టివ్‌ కేసులు, మరణాలు ఎన్నంటే..? ఢిల్లీ: కరోనా వైరస్‌ కొత్త వేరియెంట్‌ జేఎన్‌.1 వ్యాప్తిపై ఆందోళన నెలకొన్న వేళ.. దేశంలో కరోనా కేసుల సంఖ్య మూడు వేలు దాటేసింది. తాజాగా..శనివారం కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం 423 కొత్త కేసులు నమోదు అయ్యాయి....

సిక్కింలో హిమపాతం.. 1,217 మందిని రక్షించిన ఆర్మీ

సిక్కింలో హిమపాతం.. 1,217 మందిని రక్షించిన ఆర్మీ గాంగ్‌టక్‌: ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు (Temparature) అంతకంతకూ తగ్గుతున్నాయి. మంచు భారీగా కురుస్తుండటంతో దిల్లీ (Delhi)తోపాటు ఉత్తరాఖండ్‌, జమ్ముకశ్మీర్‌, సిక్కిం (sikkim) తదితర రాష్ట్రాలను చలి వణికిస్తోంది..మరోవైపు పెద్ద ఎత్తున మంచు కురవడంతో తూర్పు సిక్కింలోని పర్వత సానువుల్లో చిక్కుకుపోయిన...

మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎదురు కాల్పులు.

మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎదురు కాల్పులు. పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు.ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతం.సుమారు గంట పాటు కొనసాగిన ఎదురుకాల్పులు.మృతులు కసునూరు దళం డిప్యూటీ కమాండర్‌దుర్గేష్‌తో పాటు మరో మావోయిస్టు.ఘటనాస్థలిలో AK47, SLR గన్‌ స్వాధీనం.2019లో మందుపాతర పేల్చిన దుర్గేష్‌నాటి ఘటనలో 1500 మంది పోలీసులు మృతి.

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచే!

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచే! తెలంగాణలో ఇంటర్ పరీక్షలను ఈ ఏడాది కాస్త ముందుగానే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటర్ పరీక్షలను మార్చి 1 నుంచి ప్రారంభించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది.పార్లమెంట్ ఎన్నికలు, ఇంటర్ తర్వాత 10వ తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉండడంతో పాటు...

I.N.D.I.A: డిసెంబర్‌ 19న ‘ఇండియా’ కూటమి సమావేశం?

I.N.D.I.A: డిసెంబర్‌ 19న ‘ఇండియా’ కూటమి సమావేశం? దిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి (INDIA opposition alliance) సమావేశం తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 19న ఆయా పార్టీల నేతలు దేశ రాజధాని దిల్లీలో భేటీ కానున్నట్లు సమాచారం..లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకమే ప్రధాన ఎజెండాగా...

ఆర్‌బీఐ ఖాతాలో మరో బ్యాంక్.. లైసెన్స్ క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వు.

Image Source| The Economic Times ఆర్‌బీఐ ఖాతాలో మరో బ్యాంక్.. లైసెన్స్ క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా రూల్స్ అతిక్రమించిన బ్యాంక్స్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం.. లేదా భారీ జరిమానాలు విధించడం వంటి కఠిన చర్యలు...

Translate »