Category: కరెంట్ అఫైర్స్

దసరా రోజున పాలపిట్ట దర్శనం ఎందుకు?

దసరా రోజున పాలపిట్ట దర్శనం ఎందుకు? జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : దసరా రోజున పాలపిట్ట దర్శనం ఎందుకు?తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగల్లో దసరా ముఖ్యమైన‌ది. విజ‌యద‌శ‌మి రోజు శ‌మీ పూజ‌, రావ‌ణ ద‌హ‌నంతో పాటు పాలపిట్ట‌ను ద‌ర్శించుకోవ‌డం ఆన‌వాయితీ. తెలంగాణలో దసరా నాడు తప్పనిసరిగా అంతా పాలపిట్టను...

నేడు హిందీ దినోత్సవం..!

భారతదేశం వివిధ సంస్కృతులకు, విభిన్న భాషలకు, విభిన్నమైన నాగరికతలకు నెలవు. దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒక ప్రాంతీయ భాష ఉంది. ఇక సెప్టెంబర్ 14వ తేదీకి ప్రాధాన్యత ఉంది. ఈరోజును హిందీ దినోత్సవం గా దేశంలో జరుపుకుంటోంది. 2011జనాభా లెక్కల ప్రకారం దేశంలో 121 భాషలు, 270...

ఆక్రమణదారులను కఠినంగా శిక్షించాలి

జలాశయాల ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలి ముంపుకు గురవుతున్న జనావాసాలను రక్షించాలి. ” హైడ్రా” పేరుతో హైదరాబాదులో ప్రారంభమైన వేట ఆంధ్రప్రదేశ్ తో సహా గ్రామీణ ప్రాంతాలకు దేశమంతా విస్తరించాలి. దేశవ్యాప్తంగా దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యం అధికార యంత్రాంగం యొక్క అలసత్వం కారణంగా చెరువులు కుంటలు...

మహా లింగాపురం ఒకటవవార్డులో కొలువుదీరిన గజనాధుడు

మహా లింగాపురం లో కొలువుదీరిన గజనాధుడు జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం లోని మహాలింగాపురం గ్రామం ఒకటవ వార్డు లో గణపతి మహోత్సవ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.వార్డు లోనీ ప్రజలందరిని ఆ విగ్నేశ్వరుడు సుబిక్షంగా చూడాలని విగ్రహప్రధాత పల్గుట్ట...

చట్ట విరుద్ధంగా ఏడుళ్ళుగా జీతం తీసుకున్న సెబీ చైర్మెన్ మాధవి పూరీ !

చట్ట విరుద్ధంగా ఏడుళ్ళుగా జీతం తీసుకున్న సెబీ చైర్మెన్ మాధవి పూరీ ! సెబీ చీఫ్ మాధవి పూరీ మరోసారి అవి నీతి ఆరోపణలను ఎదుర్కొంటుంది.ఈ విషయంలో ఆమె పై విపక్ష కాంగ్రెస్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. గతంలో సెబీ సభ్యురాలు హోదాలో ప్రస్తుతం సెబీ...

రాజ్యాంగం నిజంగా అమలవుతోందా!

రాజ్యాంగం నిజంగా అమలవుతోందా! –డా. దేవరాజు మహరాజ్ జనవరి 26, 1950లో భారత దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దీని డ్రాఫ్టింగ్ కమిటీకి డా. బి.ఆర్. అంబేడ్కర్ చైర్మన్‌గా వ్యవహరించారు. ఇది పూర్తి కావడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల 18 రోజులు పట్టింది. ఇందులో 395...

ఆర్థిక సహాయం అందజేసిన స్వేచ్ఛ ఫౌండేషన్ సభ్యులు

ఆర్థిక సహాయం అందజేసిన స్వేచ్ఛ ఫౌండేషన్ సభ్యులు జ్ఞాన తెలంగాణ,ఇల్లంతకుంట, రిపోర్టర్/అనిల్: జ్ఞాన తెలంగాణ :రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన శనిగరం చంద్రయ్య తండ్రి మల్లయ్య రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా ఈ రోజు స్వేచ్ఛ ఫౌండేషన్ సభ్యులు వారి...

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, ప్రతినిథి/లోక్ రాజ్: వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చేవెళ్ల తాజామాజీ సర్పంచ్ బండారు శైలజాఆగిరెడ్డి అన్నారు. ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అందువల్ల...

3 కరెన్సీ నోట్ల నంబర్లే ‘టోకెన్‌’గా హవాలా!

3 కరెన్సీ నోట్ల నంబర్లే ‘టోకెన్‌’గా హవాలా! లిక్కర్‌ కేసు అనుబంధ చార్జిషీట్‌లో ఈడీ మరో నలుగురి ప్రమేయంపై వాదనలు అనుబంధ చార్జిషీట్‌ పరిగణనపై తీర్పును 29కి రిజర్వు చేసిన కోర్టు కవిత బెయిల్‌ పిటిషన్‌ విచారణ 24న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ...

Narendra Modi : ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే జనధన్ ఖాతా మూసివేస్తారు

Narendra Modi : ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే జనధన్ ఖాతా మూసివేస్తారు Narendra Modi : ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తే జనధన్ బ్యాంకు ఖాతాలను మూసివేసి అందులోని నిధులను విత్‌డ్రా చేస్తారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రధాని మోదీ బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తిలో ఎన్నికల...

Translate »