Category: జాతీయం

సిక్కింలో హిమపాతం.. 1,217 మందిని రక్షించిన ఆర్మీ

సిక్కింలో హిమపాతం.. 1,217 మందిని రక్షించిన ఆర్మీ గాంగ్‌టక్‌: ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు (Temparature) అంతకంతకూ తగ్గుతున్నాయి. మంచు భారీగా కురుస్తుండటంతో దిల్లీ (Delhi)తోపాటు ఉత్తరాఖండ్‌, జమ్ముకశ్మీర్‌, సిక్కిం (sikkim) తదితర రాష్ట్రాలను చలి వణికిస్తోంది..మరోవైపు పెద్ద ఎత్తున మంచు కురవడంతో తూర్పు సిక్కింలోని పర్వత సానువుల్లో చిక్కుకుపోయిన...

మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎదురు కాల్పులు.

మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎదురు కాల్పులు. పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు.ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతం.సుమారు గంట పాటు కొనసాగిన ఎదురుకాల్పులు.మృతులు కసునూరు దళం డిప్యూటీ కమాండర్‌దుర్గేష్‌తో పాటు మరో మావోయిస్టు.ఘటనాస్థలిలో AK47, SLR గన్‌ స్వాధీనం.2019లో మందుపాతర పేల్చిన దుర్గేష్‌నాటి ఘటనలో 1500 మంది పోలీసులు మృతి.

I.N.D.I.A: డిసెంబర్‌ 19న ‘ఇండియా’ కూటమి సమావేశం?

I.N.D.I.A: డిసెంబర్‌ 19న ‘ఇండియా’ కూటమి సమావేశం? దిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి (INDIA opposition alliance) సమావేశం తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 19న ఆయా పార్టీల నేతలు దేశ రాజధాని దిల్లీలో భేటీ కానున్నట్లు సమాచారం..లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకమే ప్రధాన ఎజెండాగా...

ఆర్‌బీఐ ఖాతాలో మరో బ్యాంక్.. లైసెన్స్ క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వు.

Image Source| The Economic Times ఆర్‌బీఐ ఖాతాలో మరో బ్యాంక్.. లైసెన్స్ క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా రూల్స్ అతిక్రమించిన బ్యాంక్స్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం.. లేదా భారీ జరిమానాలు విధించడం వంటి కఠిన చర్యలు...

ఎంఎస్ (మంకొంబు సాంబశివన్) స్వామినాథన్ గారు ఇకలేరు.

Image Source | karat Forms ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ,హరిత విప్లవ పితామహుడు ఎంఎస్( (మంకొంబు సాంబశివన్)) స్వామినాథన్(98) ఈరోజు ఉదయం కన్నుమూశారు. స్వామినాథన్ కొద్ది రోజులుగా ఆనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. స్వామినాథన్‌కు భార్య మీనా...

Translate »