Category: జాతీయం

రాజ్యాంగం నిజంగా అమలవుతోందా!

రాజ్యాంగం నిజంగా అమలవుతోందా! –డా. దేవరాజు మహరాజ్ జనవరి 26, 1950లో భారత దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దీని డ్రాఫ్టింగ్ కమిటీకి డా. బి.ఆర్. అంబేడ్కర్ చైర్మన్‌గా వ్యవహరించారు. ఇది పూర్తి కావడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల 18 రోజులు పట్టింది. ఇందులో 395...

3 కరెన్సీ నోట్ల నంబర్లే ‘టోకెన్‌’గా హవాలా!

3 కరెన్సీ నోట్ల నంబర్లే ‘టోకెన్‌’గా హవాలా! లిక్కర్‌ కేసు అనుబంధ చార్జిషీట్‌లో ఈడీ మరో నలుగురి ప్రమేయంపై వాదనలు అనుబంధ చార్జిషీట్‌ పరిగణనపై తీర్పును 29కి రిజర్వు చేసిన కోర్టు కవిత బెయిల్‌ పిటిషన్‌ విచారణ 24న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ...

Narendra Modi : ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే జనధన్ ఖాతా మూసివేస్తారు

Narendra Modi : ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే జనధన్ ఖాతా మూసివేస్తారు Narendra Modi : ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తే జనధన్ బ్యాంకు ఖాతాలను మూసివేసి అందులోని నిధులను విత్‌డ్రా చేస్తారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రధాని మోదీ బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తిలో ఎన్నికల...

ఆ రాష్ట్రాలకు IMD వార్నింగ్

ఆ రాష్ట్రాలకు IMD వార్నింగ్ Apr 22, 2024, ఆ రాష్ట్రాలకు IMD వార్నింగ్ దేశంలో ఎండల తీవ్రత రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో రాబోయే...

Delhi: కవిత కేసులో నేడు కీలకం..

Delhi: కవిత కేసులో నేడు కీలకం.. కోర్టుకు హాజరుపరుచనున్న ఈడీ.. ఎమ్మెల్సీ కవిత కేసులో నేడు కీలకం కానుంది. ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ.. నేటితో ముగియనుంది. దీంతో కవితను ఢిల్లీలోని రౌస్‌ ఎవెన్యూ కోర్టులో నేడు ప్రవేశపెట్టనున్నారు ఈడీ...

ఢిల్లీ సీఎంగా కేజ్రివాల్ సతీమణి!

ఢిల్లీ సీఎంగా కేజ్రివాల్ సతీమణి!

ఢిల్లీ సీఎంగా కేజ్రివాల్ సతీమణి! – మద్యం విధానానికి సంబం ధించిన మనీ లాండరింగ్‌ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను తిహార్ జైలుకు తరలించడం – సీఎం పదవి మార్పుపై పలు ఊహాగానాలు – మొదటి రేసులో అరవింద్ కేజ్రీవాల్ గారి సతీమణి గారు సిద్ధంగా...

ప్రధాని మోదీ పై పోటీకి నేను సిద్ధం అంటున్న అజయ్ రాయ్

ప్రధాని మోదీ పై పోటీకి నేను సిద్ధం అంటున్న అజయ్ రాయ్ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీనియర్ రాజకీయ నాయకులు బిజీబిజీగా ఉన్నారు. ప్రధాని మోదీ వారణాసి నుంచి మూడోసారి బరిలోకి దిగనున్నారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ మళ్లీ పోటీ చేస్తున్నారు. మోదీపై(PM Modi)...

అసమానతలను రూపుమాపిన అసాద్యురాలు.!

అసమానతలను రూపుమాపిన అసాద్యురాలు.! మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే వర్ధంతి నివాళులు..! బాలికల విద్య కోసం పని చేసిన భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు,దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మరియు ప్రధానోపాధ్యాయురాలు కూడాను.విద్యా సంస్కరణవాది,విద్యా జ్యోతి, నేటి బాలికలకు,మహిళలకు అక్షరాలు నేర్పుతున్న మనందరి తోలి...

నాసిన్ క్యాంపస్ ను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ

నాసిన్ క్యాంపస్ ను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ న్యూ ఢిల్లీ :జనవరి 16ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఏపీలో పర్యటించనున్నారు. సత్యసాయి జిల్లా పాలస ముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (NACIN) నూతన భవన సముదా యాన్ని...

భారత్‌లో కరోనా: 3,420 యాక్టివ్‌ కేసులు, మరణాలు ఎన్నంటే..

భారత్‌లో కరోనా: 3,420 యాక్టివ్‌ కేసులు, మరణాలు ఎన్నంటే..? ఢిల్లీ: కరోనా వైరస్‌ కొత్త వేరియెంట్‌ జేఎన్‌.1 వ్యాప్తిపై ఆందోళన నెలకొన్న వేళ.. దేశంలో కరోనా కేసుల సంఖ్య మూడు వేలు దాటేసింది. తాజాగా..శనివారం కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం 423 కొత్త కేసులు నమోదు అయ్యాయి....

Translate »