“”వారు అమరులు””
తెల్లదొరలను దేశం నుండి తరిమికొట్టాలనే ధ్యేయంతో ప్రాణార్పణకు సిద్ధమై పోరాడుతున్న ఈ వీరులను– సైమన్ కమిషన్ రాకను నిరశిస్తూ పంజాబ్ కేసరి లాల లజపతిరాయ్ నాయకత్వంలో ఉద్యమిస్తున్న ప్రజలపై బ్రిటీష్ పోలీసులు తీవ్రంగా లాఠీ ఛార్జ్ చేయడం ఆగ్రహం తెప్పించింది. లాఠీ చార్జ్కు నాయకత్వం వహించిన బ్రిటీష్...