Author: shrikanth nallolla

చేవెళ్ల నియోజకవర్గంలో పామేన భీమ్ భరత్ సంతాపం

జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి : చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన ఆంధ్రప్రభ రిపోర్టర్ రాములు అకాల మరణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ వార్త తెలుసుకున్న చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పామేన భీమ్ భరత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే షాబాద్ మండలం...

దేశ గౌరవాన్ని దెబ్బతీసేల రేవంత్ వాక్యాలు

జ్ఞాన తెలంగాణ న్యూస్ డెస్క్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార సభలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర, జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.రేవంత్ రెడ్డి చేసిన “పాకిస్థానోడు ముడ్డి మీద తంతే అక్కడ బాంబులు...

ఉద్యోగులు–కాంట్రాక్టర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త

ఉద్యోగులు–కాంట్రాక్టర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు మరియు కాంట్రాక్టర్లకు భారీ గుడ్‌న్యూస్ అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం శుక్రవారం (అక్టోబర్ 31) నాడు మొత్తం రూ.1,032 కోట్ల నిధులను ఒకేసారి విడుదల చేసింది. ఇందులో ఉద్యోగుల బకాయిల చెల్లింపుల కోసం రూ.712 కోట్లు,...

మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ దర్బార్ హాలులో ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో అల్లా పేరు మీద ప్రమాణం చేయించారు. కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో...

సిపిఎం నేత సామినేని రామారావు హత్య,కమిషనర్ సునీల్ దత్ పరిశీలన

జ్ఞాన తెలంగాణ, ఖమ్మం జిల్లా,మధిర ప్రతినిధి,అక్టోబర్ 31: ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గ పరిధిలో చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సిపిఎం రైతు సంఘం నేత, మాజీ సర్పంచ్ సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి...

సర్దార్ పటేల్‌కి ప్రధాని మోదీ ఘన నివాళులు

జ్ఞానతెలంగాణ,సెంట్రల్ డెస్క్ అక్టోబర్ 31: సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని (రాష్ట్రీయ ఏక్తా దివస్) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో నర్మదా నది ఒడ్డున ఉన్న ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’...

రామారావు హత్య పై భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి

జ్ఞాన తెలంగాణ,ఖమ్మం, అక్టోబర్ 31: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం సీపీఎం సీనియర్ నాయకుడు సామినేని రామారావు రాజకీయ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్క...

భిన్న హృదయాల సారం

ఒకే జాతి ఆత్మస్వరూపం(సర్దార్ వల్లభాయ్ పటేల్, జననం: 1875 అక్టోబరు 31)  చిటికెన కిరణ్ కుమార్ ఐ. బి. ఆర్. ఎఫ్ సభ్యులు భారతదేశం అనే పదం వినగానే మన కళ్లముందు మెరిసేది కేవలం ఒక దేశం కాదు — అది ఒక జీవంతమైన ఆత్మ. ఈ నేలపై...

Translate »