న్యూఢిల్లీలో ఐపీపీబీ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులు..
న్యూఢిల్లీలో ఐపీపీబీ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులు. Source|Sakshi Education మొత్తం పోస్టుల సంఖ్య: 54
న్యూఢిల్లీలో ఐపీపీబీ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులు. Source|Sakshi Education మొత్తం పోస్టుల సంఖ్య: 54
https://cbse.gov.in https://cbseresults.nic.in CBSE 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల C BSE 12వ తరగతి ఫలితాలను 2024 మే 13న ఈరోజు విడుదల చేసింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ (CBSE). ఈ ఏడాది ఫలితాల్లో 87.98 శాతం ఉత్తీర్ణత నమోదైంది.ఈ ఏడాది...
ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి బండి సంజయ్.. జ్ఞాన తెలంగాణ హుస్నాబాద్. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. మొట్టమొదట మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేను ఘనవిజయం సాధిస్తానని....
ముస్లిం మహిళా ఓటర్లపై నిలదీసిన నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు రాష్ట్రంలో గల 1 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ మొదలైంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, భారత్ రాష్ట్ర సమితి...
సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో మూడు రోజులుగా కరెంట్ లేకపోవడంతో ఓట్లు వేయకుండా ధర్నా చేస్తున్న ఓటర్లు. మూడు రోజుల నుంచి గూడెంలో కరంట్ లేకపోవడంతో చెంచులు ఓట్లు వేయకుండా ఆందోళన చేపట్టిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం...
జ్ఞాన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా : చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం మొయినాబాద్ మండలం ఎనికేపల్లి గ్రామంలో(142,143 బూత్ లలో) కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకున్నా చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి గడ్డం రంజిత్ రెడ్డి ఆయన సతీమణి గడ్డం సీతారెడ్డి, కుమార్తె పూజా ఆకాంక్ష...
కేసీఆర్ ‘కేఏ పాల్’లా మాట్లాడుతున్నారు : సీఎం రేవంత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 33.5 శాతం ఓట్లు వచ్చాయి.. ఈ ఎన్నికల్లో అంతకు మించి వస్తాయని ఈ ఎన్నికలు మా వందరోజుల పాలనకు రెఫరెండం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ లో ఆయన...
ముఖాన్ని చూపిస్తేనే ఓటు వేయాలని హెచ్చరిక హైదరాబాద్: హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మాధవిలత సోమవారం పోలింగ్ కేంద్రం వద్ద హల్ చల్ చేశారు. ఓటు వేయాడానికి వచ్చే ప్రతి ఒక్కరు ముఖం చూపిస్తేనే ఓటు వేయించాలని అధికారులకు హుకుం జారీ చేశారు. ఈ క్రమంలో...
ఓటేసిన కలెక్టర్ దంపతులు వికారాబాద్ జిల్లా జ్ఞాన తెలంగాణ న్యూస్// వికారాబాద్ జిల్లా//నవాబుపేట మండలం// ఓటు హక్కు అమూల్యమైందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని సరైన నాయకుడిని ఎన్నుకొని అభివృద్ధికి బాటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వికారాబాద్...
డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించిన ఎన్నికల సాధారణ పరిశీలకురాలు. జ్ఞాన తెలంగాణ – బోధన్ టౌన్పార్లమెంటు ఎన్నికల సంధర్బంగ బోధన్ పట్టణంలోని విజయమేరి పాఠశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఆదివారం ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ఐఏఎస్ అధికారిణి అలియావిజ్ పరిశీలించారు. ఎన్నికల విధులకు హాజరయిన ఉద్యోగులు ఎన్నికల...