కష్టపడిన కార్యకర్తలకు రుణపడి ఉంటా..వెలి చాలా రాజేందర్ రావు.
కష్టపడిన కార్యకర్తలకు రుణపడి ఉంటా..వెలి చాలా రాజేందర్ రావు.
కష్టపడిన కార్యకర్తలకు రుణపడి ఉంటా..వెలి చాలా రాజేందర్ రావు.
తొలి 6G డివైజ్ను ఆవిష్కరించిన జపాన్. ప్రపంచంలోనే తొలి 6G డివైజ్ను జపాన్ ఆవిష్కరించింది. 5G ఇంటర్నెట్తో పోలిస్తే ఈ డివైజ్ (నమూనా పరికరం) 20 రెట్లు అత్యధిక వేగాన్ని కలిగి ఉంటుందని తెలిపింది. జపాన్లోని వివిధ టెలికం కంపెనీలు కలిసి దీనిని తయారు చేశాయి. ఇది...
A.P & T.S Live Update News నేడు యూపీలోని వారణాసి లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్న ప్రధాని మోడీ.
జగన్ విదేశీ పర్యటనపై నేడు తీర్పు. జగన్ విదేశీ పర్యటనకు అనుమతిపై నాంపల్లి సీబీఐ కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోర్టును కోరిన సంగతి తెలిసిందే. అయితే జగన్ పర్యటనకు...
ఓటేసి వెనక్కి తిరిగొస్తున్న జనం.. కిక్కిరిస్తున్న మెట్రో రైల్లు జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్:సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లిన నగరవాసులంతా భాగ్యనగరానికి తిరుగు ప్రయాణమయ్యారు. బస్సులు, కార్లు, రైళ్లు ఇలా ఏది దొరికితే అధి పట్టుకుని నగరానికి చేరుకుంటున్నారు.దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్...
ఓటు వేయండి ప్రజాస్వామ్యానికి బలం చేకూర్చండి ఓటు హక్కును వినియోగించుకున్న (బిత్తిరి సత్తి) జ్ఞాన తెలంగాణ చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం కావలి రవికుమార్ (బిత్తిరి సత్తి) తమ స్వగ్రామమైన చేవెళ్ళ మండలం పామేన గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....
రోజ్ వేణు,సావిత్రిల పెళ్లిరోజు సందర్భంగా ఆర్టీసీ, ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ కల్లూరు మే 13(నేను తెలంగాణ న్యూస్ ): రఘునాథ గూడెంలో నివాసం ఉంటు పత్రికా విలేఖరి గా పని చేస్తున్న జానపాటి.రోజ్ వేణు-సావిత్రిల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి కుమార్తెలు (సుష్మ , ఎం బి...
ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీపీ రడపాక సుదర్శన్ . జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్: సార్వత్రిక ఎన్నికల సందర్బంగా ఎంపీపీ రడపాక సుదర్శన్ గారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జఫర్గడ్ మండలం తమ్మడపల్లి (ఐ) గ్రామంలో పాఠశాలలో పార్టీ నాయకులు తో కలిసి తమ ఓటు...
భారతదేశానికి రాజ్యాంగం రచించిన అంబేడ్కర్ ప్రపంచ మేధావి, విద్యార్థి దశలో అంబేడ్కర్ ఉన్నత చదువులు చదివిన మెరిట్ కలిగిన విద్యార్థి. అగ్రకులాలు వాళ్ళు రిజర్వేషన్లు వలన ప్రతిభ దెబ్బతింటుంది అంటూ కనీస సామాజిక స్పృహ, చారిత్రక అవగాహన లేకుండా సాటి నిమ్నజాతులు బాగుపడటం చూసి అసూయతో రిజర్వేషన్లు...
గ్రామస్తులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ సర్పంచ్ స్వరూప భీమయ్య జ్ఞాన తెలంగాణ న్యూస్.// వికారాబాద్ జిల్లా//నవాబుపేట్ మండలం // చేవెళ్ల నియోజకవర్గం వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం పరిధిలోని అత్తాపూర్ గ్రామంలో. ప్రాథమిక పాఠశాలలో గ్రామస్తులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న. మాజీ సర్పంచ్...