Author: Nallolla

వివిధ సమస్యల పై స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారిని కలిసిన చర్ల మండలం పులి గుండాల వాసులు…

వివిధ సమస్యల పై స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారిని కలిసిన చర్ల మండలం పులి గుండాల వాసులు… జ్ఞాన తెలంగాణ / భద్రాద్రి/ చర్ల న్యూస్.మే 21:భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చర్ల మండలం పులి గుండాల గ్రామ వాసులు స్థానిక శాసనసభ్యులు డాక్టర్...

రాజీవ్ గాంధీ ఆశయాలు రాహుల్ గాంధీ తోనే నెరవేరుతాయి.

రాజీవ్ గాంధీ ఆశయాలు రాహుల్ గాంధీ తోనే నెరవేరుతాయి. జ్ఞాన తెలంగాణ కొడకండ్ల తేదీ: 21-05-2024 భారత దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రాగిగా ఉంచాలి అనే రాజీవ్ గాంధీ ఆశయాలు రాహుల్ గాంధీతోనే సాధ్య0 అవుతాయని కొడకండ్ల కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు దరావత సురేష్ నాయక్ అన్నారు....

అధ్యక్షుడిగా చెట్టిపల్లి చిన్న బాలయ్య

నాయి బ్రాహ్మణ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక అధ్యక్షుడిగా చెట్టిపల్లి చిన్న బాలయ్య జ్ఞాన తెలంగాణ , రాజన్న సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, మే 21: ఎల్లారెడ్డిపేట,వీర్నపల్లి ఉమ్మడి మండల నాయి బ్రాహ్మణ నూతన కార్యవర్గం మంగళవారం మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్ లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు....

కలెక్టర్ వి.పి గౌతమ్ చొరవతో త్రాగునీటి సమస్య పరిష్కారం

కలెక్టర్ వి.పి గౌతమ్ చొరవతో త్రాగునీటి సమస్య పరిష్కారం జ్ఞాన తెలంగాణ మే 21, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్: జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ప్రత్యేక చొరవతో కాలనీ త్రాగునీటి సమస్య తీరింది. ఖమ్మం రూరల్ మండలం శ్రీ సాయి గణేష్ నగర్ లో త్రాగునీటి...

తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం

తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం జ్ఞాన తెలంగాణ మే 21, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్: ఖమ్మం- నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గెలుపును కేసీఆర్ ముక్కు నెలకు రాసినా ఆపలేరని, లక్షా పాతికవేల మెజారిటీ తో ఘన విజయం సాధిస్తారని రాష్ట్ర రెవెన్యూ,...

అబిడ్స్‌లోని శ్రీప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌ భారీ మోసానికి పాల్పడింది.

హైదరాబాద్‌: అబిడ్స్‌లోని శ్రీప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌ భారీ మోసానికి పాల్పడింది. అధిక వడ్డీ ఆశచూపి 517 మంది నుంచి రూ.200 కోట్లు వసూలు చేసి మోసం చేసింది. దీంతో బాధితులంతా బషీర్‌బాగ్‌ సీసీఎస్‌ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. వారి...

చేప ప్రసాదం పంపిణీ జూన్‌ 8 ఉదయం 11 నుంచి జూన్‌ 9 ఉదయం 11 గంటల వరకు

హైదరాబాద్‌: చేప ప్రసాదం పంపిణీ జూన్‌ 8 ఉదయం 11 నుంచి జూన్‌ 9 ఉదయం 11 గంటల వరకు ఉంటుందని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో పంపిణీ ఉంటుందని తెలిపారు. చేప ప్రసాదం...

కిర్గిజ్‌స్థాన్‌ ఘటనలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆరా తీశారు

హైదరాబాద్‌: కిర్గిజ్‌స్థాన్‌ ఘటనలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆరా తీశారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు బిష్కెక్‌లోని భారత రాయబారితో మాట్లాడారు. అక్కడ జరిగిన ఘటనల్లో భారతీయ విద్యార్థులు ఎవరూ గాయపడలేదని.. అంతా క్షేమంగానే ఉన్నారని రాయబారి తెలిపారు. సోషల్‌ మీడియా పోస్టుల్లో నిజం లేదని...

దుమ్ముగూడెం మండలం కొమరం భీమ్ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు

దుమ్ముగూడెం మండలం కొమరం భీమ్ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే వెంకట్రావు జ్ఞాన తెలంగాణ/ దుమ్ముగూడెం న్యూస్. మే 20:కొమరం భీమ్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ చిన్న బండి రేవు మరియు డీ కొత్తూరు తలపడగా చిన్న బండి రేవు...

నిరంతరం సేవా కార్యక్రమాలు చేయడమే కేవిటి లక్ష్యం

నిరంతరం సేవా కార్యక్రమాలు చేయడమే కేవిటి లక్ష్యం కర్నాటి వెంకటేశం 57వ జయంతి వేడుకలు ఉత్తమ విద్యార్థులను సన్మానించి నగదు బహుమతి పేదవారికి బియ్యం పంపిణీ చేసిన కెవిటి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు కర్నాటి వెంకట బాల సుబ్రమణ్యం జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం) నిరంతరం సేవా కార్యక్రమాలు...

Translate »