Author: Nallolla

టీఎస్ ఆర్టీసీ కీ బదులు టీజీఎస్ ఆర్టీసీ గా మారనున్న ఆర్టీసీ సంస్థ

టీఎస్ ఆర్టీసీ కీ బదులు టీజీఎస్ ఆర్టీసీ గా మారనున్న ఆర్టీసీ సంస్థ హైదరాబాద్: (మే 22 )టీఎస్ ఆర్టీసీని త్వరలో టీజీఎస్ఆర్టీసీగా మార్చ నున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. త్వరలో లోగోలో మార్పులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక నుంచి బస్సులను...

తడిసిన ధాన్యం కొనేదెప్పుడు ?

తడిసిన ధాన్యం కొనేదెప్పుడు ? సీఎం చెప్పినా ముందుకు సాగని కాంటా.. తడిసిన ధాన్యం కొనే దిక్కులేదు! అకాల వర్షాలు .. ప్రభుత్వ నిర్లక్ష్యం ! ఓవైపు అకాల వర్షాలు రైతులపై పగబడితే.. మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వారికి మరింత నష్టం చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంట...

3 కరెన్సీ నోట్ల నంబర్లే ‘టోకెన్‌’గా హవాలా!

3 కరెన్సీ నోట్ల నంబర్లే ‘టోకెన్‌’గా హవాలా! లిక్కర్‌ కేసు అనుబంధ చార్జిషీట్‌లో ఈడీ మరో నలుగురి ప్రమేయంపై వాదనలు అనుబంధ చార్జిషీట్‌ పరిగణనపై తీర్పును 29కి రిజర్వు చేసిన కోర్టు కవిత బెయిల్‌ పిటిషన్‌ విచారణ 24న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ...

నేడు RR, Vs RCB, ఎలిమినేటర్ మ్యాచ్..

నేడు RR, Vs RCB, ఎలిమినేటర్ మ్యాచ్.. న్యూ ఢిల్లీ :మే 22అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో RR, RCB జట్ల మధ్య మరికొద్దిసేపట్లో ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు లేదని వాతావరణ శాఖ తెలిపింది. కానీ అధిక తేమ...

భద్రాద్రి జిల్లాలో విషాదం

భద్రాద్రి జిల్లాలో విషాదం భద్రాది జిల్లా:మే 22భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబాయి గూడెంలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. కార్ డోర్స్ ఆటోమేటిక్‌గా లాక్ కావడంతో ఊపిరాడక మూడేళ్ల చిన్నారి మృతిచెందింది. మడకం సాయి, లిఖిత దంపతుల కుమార్తె కల్నిష… ఇంటి ఆవరణలో ఆడుకుంటూ…...

అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష

అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష కరీంనగర్ జిల్లా:మే 22కరీంనగర్ జిల్లాల్లోని పాఠశాలల్లో ఎటువంటి లోపాలు లేకుండా విద్యా ర్థులకు అన్ని వసతులు, సౌకర్యాలతో కూడిన విద్యను అందించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులు నూటికి నూరు...

కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్‌ పార్టీ

కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్‌ పార్టీ జ్ఞాన తెలంగాణ సిద్దిపేట:కార్యకర్తలకు కంటికి రెప్పలా,పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండ గా, టీఆర్ఎస్‌ పార్టీ సభ్యత్వమున్న ప్రతి కార్యకర్తలకు ప్రమాద భీమా. నంగునూర్ కు చెందిన పార్టీ కార్యకర్త కు 2లక్షల మంజూరు బాధిత కుటుంబానికి చెక్కుల పంపిణీ చేసిన మాజీ...

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి ..

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి .. జ్ఞాన తెలంగాణ ధర్మసాగర్:ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామానికి చెందిన పెసరు రాధిక 35 సం. లు,మరియు హన్మకొండ వడ్డేపల్లి కి చెందిన నమిండ్ల అవినాష్ 32 సం.లు అనారోగ్యంతో మరణించగా వారి బౌతికాయలకు పూల మాలలు వేసి...

జూన్ 02 న కెసిఆర్ ను ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి సర్కారు

జూన్ 02 న కెసిఆర్ ను ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి సర్కారు హైదరాబాద్: మే 22తెలంగాణ వచ్చిన పదేం డ్లకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రేవంత్ సర్కారు కు ప్రభుత్వపరంగా ఇదే తొలి పండుగ. దీంతో ధూమ్ ధామ్...

Narendra Modi : ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే జనధన్ ఖాతా మూసివేస్తారు

Narendra Modi : ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే జనధన్ ఖాతా మూసివేస్తారు Narendra Modi : ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తే జనధన్ బ్యాంకు ఖాతాలను మూసివేసి అందులోని నిధులను విత్‌డ్రా చేస్తారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రధాని మోదీ బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తిలో ఎన్నికల...

Translate »