Author: Nallolla

ట్రంక్ లైన్ పనుల్ని పర్యవేక్షించిన

ట్రంక్ లైన్ పనుల్ని పర్యవేక్షించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్) మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంత్రాల చెరువు వద్ద ట్రంక్ లైన్ పనులను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. వర్షాకాలం సమీపిస్తున్న సందర్భంగా...

సీనియర్ నాయకుడి కూతురు పుట్టిన రోజు వేడుకలకు హాజరైన మాజీ మంత్రివర్యులు

సీనియర్ నాయకుడి కూతురు పుట్టిన రోజు వేడుకలకు హాజరైన మాజీ మంత్రివర్యులు తెలంగాణ కొడకండ్ల తేదీ: 29-05-2024 ఈరోజు కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు మరియు గ్రామ పార్టీ అధ్యక్షుడు దౌపాటి యాదగిరి పుట్టినరోజు వేడుకలకు హాజరైనా మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్...

జోరుగా సాగుతున్న ఉపాధి హామీ పనులు

జోరుగా సాగుతున్న ఉపాధి హామీ పనులు జ్ఞాన తెలంగాణ //కొండాపూర్ // అనంతసాగర్ //మే 28.మండల కేంద్రంలో ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయి.అనంతసాగర్ గ్రామంలో వర్షాకాలం సమీపించడంతో నీటిని నిల్వ ఉంచేందుకు చెరువులో నీటి సామర్థ్యం పెంచేందుకు ఉపాధి హామీ ద్వారా ఇంకుడు గుంతలను తీస్తున్నారు.మారేపల్లి,...

విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే కాలే యాదయ్య

విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే కాలే యాదయ్య జ్ఞాన తెలంగాణ న్యూస్వికారాబాద్ జిల్లానవాబు పెట్ మండలం చేవెళ్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో చేవెళ్ల నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో...

సాలూర చెక్​పోస్టులో ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

సాలూర చెక్​పోస్టులో ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు –రూ. 13,519 నగదు స్వాధీనం జ్ఞాన తెలంగాణ, బోధన్:సాలూర మండల కేంద్రంలోని అంతరాష్ట్ర చెక్ పోస్టులో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్ నేతృత్వంలో ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు...

చిన్నారికి ఆశీర్వాదం

చిన్నారికి ఆశీర్వాదం జ్ఞాన తెలంగాణ కేసముద్రం:గతంలో కేసముద్రం ఎస్ఐ గా పనిచేసిన కొగిల తిరుపతి కుమారుని ప్రథమ జన్మదిన వేడుక సందర్బంగా కేసముద్రం కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు వేముల. శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు పోలేపల్లి.వెంకట్ రెడ్డి, కనుకుల. రాంబాబు, కముటం.శ్రీధర్,తుంపిల్ల. వెంకన్న చిన్నారిని...

కాంగ్రెస్ నాయకులు షేక్ జాని పార్థివదేహానికి నివాళి

కాంగ్రెస్ నాయకులు షేక్ జాని పార్థివదేహానికి నివాళి జ్ఞాన తెలంగాణ, కేసముద్రం:కేసముద్రం మండల కేంద్రం కిష్టాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు షేక్ జాని పార్థివ దేహానికి మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళి నాయక్ పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. మృతుని కుటుంబాన్ని...

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. జ్ఞాన తెలంగాణ మే 28, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. మంగళవారం నాడు స్థానిక సుందరయ్య...

మక్త గూడా పిల్లోని గూడా వద్ద బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి

మక్త గూడా పిల్లోని గూడా వద్ద బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి

మక్త గూడా పిల్లోని గూడా వద్ద బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి నత్త నడకన పనులు జరుగుతుండడంతో వాహనదారుల అవస్థలు. బ్రిడ్జి పనులు పూర్తి చేసి వినియోగం లోకి తేవాలి పిల్లోని గూడా గ్రామ స్థానికుడు జుర్కి రమేష్ పటేల్. జ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్) మక్తగూడ...

కెసిఆర్ కు రుణపడి ఉంటా: రాకేష్ రెడ్డి

కెసిఆర్ కు రుణపడి ఉంటా: రాకేష్ రెడ్డి జ్ఞాన తెలంగాణ హనుమకొండ వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ… తన రాజకీయ జీవితానికి సోమవారం నాడు జరిగిన పట్టబదుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మైలురాయిగా నిలుస్తాయని, తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిపి,ఈ...

Translate »