ప్రాణాలతో చెలగాటం పట్టించుకోని అధికారులు
ప్రాణాలతో చెలగాటం పట్టించుకోని అధికారులు జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం లోని మహాలింగాపురం గ్రామంలో ఒకటో నెంబర్ వార్డులో ఇళ్ల మధ్యలో ఉన్న ట్రాన్స్ఫారం ని తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పలుమార్లు అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదనిప్రతిరోజు ట్రాన్స్ఫారం దగ్గర మంటలు రావడం,శబ్దం రావడం...
