Author: Nallolla

రేపు పాలేరు లో డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పర్యటన

బహుజన్ సమాజ్ పార్టీని రాష్ట్ర అధ్యక్షులు రేపు ఖమ్మం పర్యటన కు రానున్నారు.రేపు కూసుమంచి మండల కేంద్రంలో విజయ రామారావు ఫంక్షన్ హాల్ లో మీటింగ్ ఉంటుందనిఉదయం 10:00గంటలకు బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలతో టోల్గేట్ నుండి ర్యాలీ ప్రారంభం అవుతుంది అని అనంతరం పార్టీ సమీక్ష...

రేపు పాలేరు లో డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పర్యటన

బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేపు ఖమ్మం పర్యటన కు రానున్నారు.రేపు కూసుమంచి మండల కేంద్రంలో విజయ రామారావు ఫంక్షన్ హాల్ లో మీటింగ్ ఉంటుందనిఉదయం 10:00గంటలకు బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలతో టోల్గేట్ నుండి ర్యాలీ ప్రారంభం అవుతుంది అని అనంతరం పార్టీ సమీక్ష...

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బహుజన విద్యార్థి గర్జన

తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్ కోసం స్వేరో స్టూడెంట్స్ యూనియన్ SSU నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారిగా ప్రతి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నబహుజన విద్యార్ధి గర్జన భారీ సభను త్వరలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్వహించబోతున్నాము. ఈ కార్యక్రమానికి స్వేరోస్ ఫౌండర్ తెలంగాణ బి.ఎస్పీ...

RSP సమక్షంలో BSP లో చేరిన DSP అధినేత చెల్లెలు చెరుకుపల్లి శారదా గారు.

RSP గారి సమక్షంలో BSP లో చేరుతున్న ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడి సొంత చెల్లెలు చెరుకుపల్లి శారదా గారు. దళిత శక్తి ప్రోగ్రాం (DSP) వ్యవస్థాపక అధ్యక్షులు,ప్రస్తుత ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు(DSP) గారి సొంత చెల్లెలుచెరుకుపల్లి శారదా గారు నేడు డా”ఆర్ ఎస్...

అనంతగిరి సోయగాల్లో వైద్య కళాశాల ప్రారంభించిన మంత్రి మహేందర్ రెడ్డి

వికారాబాద్ లో కొత్త ప్రభుత్వ వైద్య ప్రారంభోత్సవ కార్యక్రమం. ఆలంపల్లి × రోడ్డు నుంచి ప్రారంభమైన విద్యార్థుల ర్యాలీ లో పాల్గొన్న రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి.పాల్గొన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి గారు,ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్,...

పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు 23కు వాయిదా

Image Source| Scholars Institutions Hyderabad రాష్ట్రంలోని బడుల్లో ప్రతి నెలా మూడోశనివారం నిర్వహించే పేరెంట్స్ టీచర్స్ సమావేశాలను (పీటీఎం) విద్యాశాఖ వాయిదా వేయడం జరిగింది. ఈ సమావేశాలను ఈ నెల 16వ తేదీ న నిర్వహించాల్సి ఉండగా, పేరెంట్స్ టీచర్స్ సమావేశాల ను అధికారులు 23వ...

బహిరంగ సభల పేరుతో పిల్లల స్కూల్స్ బంద్ చేసి పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్న టిఆర్ఎస్ ప్రభుత్వం బిఎస్పీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు ఎంసీ కేశవ్ రావ్

ఉండవెల్లి (అలంపూర్ చౌరస్తా) : బహిరంగ సభల పేరుతో పాఠశాలలు బందు చేసి స్కూల్ బస్సులను బహిరంగ సభలకు తరలిస్తున్న దుస్థితి అలంపూర్ నియోజకవర్గం లో ఉందని,పిల్లలు స్కూల్స్ బంద్ చేయడం ఎంతో దుర్మార్గమని ఈరోజు అలంపూర్ చౌరస్తా బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ నోట్...

వికారాబాద్ గడ్డపై అడుగు పెట్టనున్న MP రాంజీ గౌతమ్ గారు ,తెలంగాణ చీఫ్ DR RS ప్రవీణ్ కుమార్ …..పెద్ది అంజన్న

వికారాబాద్ గడ్డపై అడుగు పెట్టనున్న MP రాంజీ గౌతమ్ గారు ,తెలంగాణ చీఫ్ DR RS ప్రవీణ్ కుమార్ …..పెద్ది అంజన్న రేపు మధ్యాహ్నం1:30 గంటలకు వికారాబాద్ అసెంబ్లీ మార్పల్లి మండలంలోని MCM ఫంక్షన్ హాల్ లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రానున్నారు,కార్యక్రమంలో వికారాబాద్ అసెంబ్లీ...

టెట్ ఎగ్జామ్ సెంటర్ లో గర్భిణీ మృతి

టెట్ ఎగ్జామ్ సెంటర్ లో గర్భిణీ మృతి టెట్‌ పరీక్ష రాసేందుకు వెళ్లిన గర్భిణి రాధిక పరీక్ష కేంద్రంలోనే మృతి చెందింది ఈ ఘటన పటన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో శుక్రవారం ఉదయం జరిగింది.సమయానికి చేరుకోవాలనే తొందరలో పరీక్ష కేంద్రంలోని గదికి చేరుకునేందుకు ఆమె వేగంగా వెళ్లింది.ఈ క్రమంలో...

కల్లుగీత కార్మికులకు సేఫ్టీ మొకు మోటార్ బైకులు ఇవ్వాలికల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు కొండ వెంకన్న….

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు ప్రమాదాల నివారణకు సేఫ్టీమోగులు అలాగే తాటి ఈత వనాలకు పోవడానికి మోటారు బైకులు ఇస్తామని ఆశ చూపిస్తున్నారు తప్ప ఆచరణలో ఇవ్వడం లేదని తక్షణమే కల్లుగీత సొసైటీలలో TFT లలో సభ్యత్వం ఉన్న వాళ్ళందరికీ మోటారు బైకులు సేఫ్టీమోకులు ఇవ్వాలని...

Translate »