Author: Nallolla

ఏపీలో రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ

అభ్యర్థితో కలిపి 5గురుకి మాత్రమే అనుమతి రాజకీయ ప్రకటనలకు అనుమతి తప్పనిసరి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 18వ తేదీ గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ నెల 18 న ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని, ఆరోజు నుంచీ...

Pawan Kalyan : క్యాండిడేట్లకు బి ఫారాలు అందజేసిన జనసేనాని

Pawan Kalyan : ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు ఇప్పటికే రేసులో ఉన్నారు. వారు ఎల్లప్పుడూ ప్రజలను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు పార్టీ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేశారు. జనసేన కీలక...

రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. ఏపీలో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్సభ, ఒక అసెంబ్లీ(ఉపఎన్నిక) స్థానంలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి ఈ నెల 25 వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం...

ఆచార్య వినోబాభావే భూదాన్ పోచంపల్లి ఉద్యమం చారిత్రక నేపథ్యంఆచార్య వినోభాభావే

, 20వ శతాబ్దంలో భారతదేశంలో అత్యంత ప్రభావంతమైన సామాజిక ఆధ్యాత్మిక నాయకులలో ఒకరు. పల్లెల జీవనం చూసి కన్నీళ్లు పెట్టుకొని, భూమి శ్రీమంతుల చేతుల్లో ఉండిపోయిందని భావించి. భూమిని పేదలకు పంచి న్యాయం చేయాలని ఆలోచన వచ్చిన వినోబాభావే భూదానోద్యమాన్ని ప్రారంభించాడు. భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక...

మంచి కర్మలు చేయి-దుక్ఖం నుండి త్వరగా బయటపడగలవు.

🌹”పధమ మహానామ సుత్త”లో “నెయ్యి-గులకరాళ్ళు” అనే కథలో భగవాన్ గౌతమ బుద్ధుడు ప్రకృతి నియమం ప్రకారం పుట్టుట గిట్టుక సహజసిద్ధమని చెప్పెను. మనం చేసే పనులు వలన ఆ తర్వాత తప్పక ఆ చేసిన పనులు యొక్క ఫలితాలు ఉంటాయి అని వివరించారు. ప్రకృతి నియమాలను అనుసరించి...

సాంస్కృతిక సామాజిక పునర్జీవ పితామహుడు పూలే

మహాత్మ జ్యోతిరావు పూలే మహారాష్ట్రలోని పూణే జిల్లా లో చిన్నాబాయి గోవిందరావు దంపతులకు 1827 ఏప్రిల్ 11న జన్మించారు ఈయన ప్రాథమిక విద్య పూర్తి చేసిన తరువాత ఆధునిక విద్యా విధానం యొక్క ఫలితంగా మూడో సంప్రదాయాలు ప్రశ్నించే తత్వం అలవర్చుకున్నాడు అతడు ప్రెంచ్ విప్లవం ఉద్దేశించిన...

ముఖ్య మంత్రివా?.. చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా?

ముఖ్య మంత్రివా?.. చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా? హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం రుద్రారంలో బీఆర్ఎ స్ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘దొంగ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వాళ్ల...

రాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం : కేటీఆర్

మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎం.కె.బీ.ఆర్ కన్వీన్షన్ నందు జరిగిన ఉమ్మడి ఘాట్ కేసర్ మండల బి.ఆర్.ఎస్. సన్నాహక సమావేశంలో ముఖ్య అతిధిగా మాజీ మంత్రి బి.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

భారత్లో ఎన్నికల ప్రచారం.. 25 దేశాల పార్టీల ప్రతినిధులకు భాజపా ఆహ్వానం

భారత్లో ఎన్నికల ప్రచారం.. 25 దేశాల పార్టీలకు భాజపా ఆహ్వానం- సార్వత్రిక ఎన్నికల్లో విజయం కొరకు విశ్వ ప్రయత్నం – 25 దేశాల పార్టీల ప్రతినిధుల కు ఆహ్వానం పలికిన భాజపా- ఇప్పటికే 13 దేశాల ప్రతినిధుల అంగీకారం – 370 స్థానాలను గెలుచుకునే దిశగా కాషాయ...

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అభ్యర్థిగా మన సాయన్న బిడ్డ.

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ శాసనసభ స్థానం ఉప ఎన్నికకు భారాస అభ్యర్థిని ప్రకటించింది. లాస్య నందిత సోదరి, దివంగత సాయన్న కుమార్తె నివేదితను భారాస అభ్యర్థిగా పార్టీ అధినేత కేసీఆర్‌ ఎంపిక చేశారు. కంటోన్మెంట్‌ నేతలతో ఉప ఎన్నికపై చర్చించిన అనంతరం నివేదిత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు....

Translate »