Author: Nallolla

భువనగిరి పార్లమెంటు పరిధిలో చతుర్ముఖ పోటీ లో సిపిఎం గెలవబోతుంది….

మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారం ప్రజలు నమ్మవద్దు… భారీ మెజారిటీతో జహంగీర్ ను గెలిపించండి… సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు. జ్ఞాన తెలంగాణ వలిగొండ ఏప్రిల్ 28 భువనగిరి పార్లమెంట్ పరిధిలోని జరుగుతున్న ఎన్నికల్లో చతుర్ముఖ పోటీలో సిపిఎం గెలవబోతుందని సిపిఎం పై మీడియాలో వస్తున్న తప్పుడు...

భూమి పుత్రుడు రైతు..

భూమి పుత్రుడు రైతు.. జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిది. రైతే దేశానికి వెన్నెముక భారతదేశ పూర్వం నుండి వ్యవసాయ ప్రధాన దేశం. పూర్వం గ్రామాల కన్నా నేడు ఎంతో కొంత ఆధునికమైనవి. అయినా గ్రామాల్లో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కొనసాగుతున్నది. భారతదేశం పూర్వం నుండి వ్యవసాయ...

హూన్స గ్రామంలో కాంగ్రెస్ నాయకుల ఇంటింటి ప్రచారం.

హూన్స గ్రామంలో కాంగ్రెస్ నాయకుల ఇంటింటి ప్రచారం. జ్ఞాన తెలంగాణ – బోధన్సాలురా మండలంలోని హున్సా గ్రామంలో ఆదివారం సాలూర మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ఇంటింటికి ఎన్నికల ప్రచారం చేశారు. ఎం.పీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా గడప గడప కు కాంగ్రెస్ పార్టీ...

టీడీపీలోకి చేరిన కోడికత్తి శీను

జగన్‌ సీఎం కావడం కోసం ఐదేళ్లు జైళ్లో మగ్గానని ఆవేదన జగన్‌పై హత్యాయత్నం కేసులో బెయిల్‌పై విడుదలైన కోడికత్తి శీను తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినా పరిస్థితులు అనుకూలించక టీడీపీలో చేరినట్లు తెలిపారు. జగన్‌ ముఖ్యమంత్రి కావడం కోసం...

ఆర్చరీ విభాగంలో స్వర్ణమైసాధించిన భారత్ షాంఘై:

ఏప్రిల్ 28న షాంఘైలో జరుగుతున్న ప్రపంచకప్ స్టేజ్ 1లో ధీరజ్ బొమ్మదేవర, తరుణ్‌దీప్ రాయ్ మరియు ప్రవీణ్ జాదవ్‌లతో కూడిన పురుషుల రికర్వ్ జట్టు ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్‌లు దక్షిణ కొరియాను మట్టికరిపించి స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడంతో భారత్ ఆర్చరీలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది.

చేవెళ్ళ అసెంబ్లీ ఇంచార్జీ శ్రీ పామేనా భీమ్ భరత్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా

చేరికలు..మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో సర్పంచ్ తో పాటు కాంగ్రెస్ పార్టీలో వివిధ పార్టీలనుంది 100 మంది కార్యకర్తలు చేరారు.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆరుగారంటీలను రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారని నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఈ...

“బానిస బతుకులు వద్దు మన బిడ్డల భవిష్యత్తు ముద్దు”

“బానిస బతుకులు వద్దు మన బిడ్డల భవిష్యత్తు ముద్దు” “ఆలోచించి ఓటు వేసుకో నీ తలరాత నువ్వే రాసుకో” “ఓటు అనే ఆయుధంతో సమ సమాజాన్ని నిర్మించుకో” మనం వేసే ఓటు 5 ఏళ్లు అన్నం పెట్టేలా ఉండాలి… కానీ ఒక రోజు బిర్యాని పెట్టేలా కాదు...

జ్ఞాన తెలంగాణ, న్యూస్. నారాయణఖేడ్: అంగడి వాడి టీచర్లకి పెండింగ్ వేతనాలు చెల్లించాలి.

అంగడి వాడి టీచర్లకి పెండింగ్ వేతనాలు చెల్లించాలి. బి ఎల్ ఓ డబ్బులను వెంటనే ఇవ్వాలి డబ్బులు పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న నారాయణఖేడ్ నియోజకవర్గ ఎమ్మార్వో లను సస్పెండ్ చేయాలి. ఏఐటియుసి నాయకులు చిరంజీవి. అంగన్వాడి టీచర్స్ ఆయమ్మలకి పెండింగ్ వేతనాలు చెల్లించాలని బిఎల్ఓ డబ్బులు వెంటనే...

మే డే వేడుకలను విజయవంతం చేయాలి:

జ్ఞాన తెలంగాణ,నారాయణపేట టౌన్, ఏప్రిల్ 28: మే డే వేడుకలను విజయవంతం చేయాలని ఐ ఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు రాము మాట్లాడుతూ కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సరైన పద్ధతిలో కార్మికులకు ఉపాధి చేయట్లేదని తెలియపరిచారు.నారాయణపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆటో...

నేడు వరంగల్ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర

హైదరాబాద్:ఏప్రిల్ 28తెలంగాణ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో భాగంగా నేడు వరంగల్ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారం లో భాగంగా వరంగల్ లోక్ సభ అభ్యర్థి సుధీర్ కుమార్ తరపున హన్మకొండ లో రోడ్ షో నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం నగరానికి...

Translate »