Author: Nallolla

నేడు సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్‌, వరంగల్, చేవెళ్లలలో ఎన్నికల ప్రచారం

నేడు సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్‌, వరంగల్, చేవెళ్లలలో ఎన్నికల ప్రచారం హైదరాబాద్ :-లోక్‌సభ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఇవాళ కరీంనగర్‌, వరంగల్, చేవెళ్ల లోకసభ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం హుజూరాబాద్ జనజాతర సభకు సీఎం హాజరవుతారు.అనంతరం సాయంత్రం 4 గంటలకు...

నేడు తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన

నేడు తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన హైదరాబాద్:ఏప్రిల్ 30లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో భాగంగా ఇవాళ ప్ర‌ధాని మోదీ తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌ను న్నారు. బీజేపీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. నేటి మధ్యాహ్నం అల్లాదు...

14 పతంజలి ఉత్పత్తులపై నిషేధంప్రముఖ యోగా గురు రామ్‌దేవ్ బాబా

*14 పతంజలి ఉత్పత్తులపై నిషేధం*ప్రముఖ యోగా గురు రామ్‌దేవ్ బాబా కు చెందిన పతంజలి సంస్థకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పతంజలి సంస్థకు చెందిన 14 ఉత్పత్తులపై నిషేధం విధించింది. వాటిలో శ్వాసరి గోల్డ్, శ్వాసరి వాటి, దివ్య బ్రోంకోమ్, శ్వసరి ప్రవాహి, శ్వాసరి అవలేహ్,...

ఇంటింటికి బిజెపి ప్రచారం..

ఇంటింటికి బిజెపి ప్రచారం.. జ్ఞాన తెలంగాణ వలిగొండ ఏప్రిల్ 30.భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా లోతుకుంట గ్రామంలో ఈ కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కస్తూరి మాధురి...

తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారాస అధినేత కేసీఆర్‌

తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారాస అధినేత కేసీఆర్‌

తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారాస అధినేత కేసీఆర్‌ హైదరాబాద్‌: తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారాస అధినేత కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌ను చూస్తే గోబెల్స్‌ మళ్లీ పుట్టాడనిపిస్తోందని ఎక్స్‌(ట్విటర్‌)లో విరుచుకుపడ్డారు. ‘ఎక్స్‌లో తప్పుడు సమాచారాన్ని పోస్టు చేస్తున్నారు. మొన్న సూర్యాపేట, నిన్న...

ఎంపీపీ బుద్ధె సావిత్రిని పరామర్శించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ.

ఎంపీపీ బుద్ధె సావిత్రిని పరామర్శించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ. జ్ఞాన తెలంగాణ- బోధన్ బోధన్ ఎంపీపీ బుద్దే సావిత్రి భర్త మాజీ ఎంపిటిసి బుద్దె రాజేశ్వర్ గత నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ వలన మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆ సమాచారాన్ని తెలుసుకున్న ఉపాధ్యాయ...

ఉత్తమ ఫలితాలు సాధించిన రాకాసిపేట్ హైస్కూల్ విద్యార్థులు

ఉత్తమ ఫలితాలు సాధించిన రాకాసిపేట్ హైస్కూల్ విద్యార్థులు

ఉత్తమ ఫలితాలు సాధించిన రాకాసిపేట్ హైస్కూల్ విద్యార్థులు .- 119 మంది విద్యార్థుల్లో 93 మంది ఉత్తీర్ణత. ఫోటోలు. జ్ఞాన తెలంగాణ- బోధన్ బోధన్ పట్టణంలోని రాకసిపేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (జేసీ) విద్యార్థులు మంగళవారం విడుదలైన ఎస్ఎస్సి పరీక్ష ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ...

బీజేపీలోకి మాజీ సర్పంచ్ ల చేరికలు

బీజేపీలోకి మాజీ సర్పంచ్ ల చేరికలు జ్ఞాన తెలంగాణ:రాజన్న ఇల్లంతకుంట మండలం మాజీ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు చల్ల నారాయణ ఆధ్వర్యంలో , సోమవారంపేట మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గూడెపుపల్లె మాజీ సర్పంచ్ గట్ల మల్లారెడ్డి, రామోజీపేట సర్పంచ్ మేఘాలవ్వ మొండయ్యా లను ఎంపీ...

దూకుడు పెంచిన బీఆర్ఎస్ నాయకులు

దూకుడు పెంచిన బీఆర్ఎస్ నాయకులు జ్ఞాన తెలంగాణ మొయినాబాద్ ఏప్రిల్ 30:- లోక్‌సభ ఎన్నికల వేళ కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కొరకై బీఆర్ఎస్ నాయకులు ప్రచారంలో దూకుడు పెంచారు.మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లి, ఎత్తుబారుపల్లి, తోల్కట్ట గ్రామాలలో డోర్ టు డోర్ ప్రచారం బీఆర్ఎస్ నాయకులు నిర్వహించారు. రాష్ట్ర...

పోలీస్ అబ్జర్వర్ గా కాలు రావత్ నియామకం:

జ్ఞాన తెలంగాణ, నారాయణపేట, ఏప్రిల్ 29: అతి త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నారాయణపేట జిల్లా పోలీస్ అబ్జర్వర్ డిఐజి కాలు రామ్ రావత్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లాకి విచ్చేసిన ఆయనను ఎస్పీ యోగేష్ గౌతమ్ పూలమొక్కను అందించి స్వాగతం పలికారు. పోలీస్...

Translate »