జగన్ పై రాయి దాడి కేసు..
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025
జగన్ పై రాయి దాడి కేసు..

నిందితుడి కస్టడీ పిటిషన్ పై తీర్పు వాయిదా విజయవాడ: సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది.
పోలీసులు దాఖలు చేసిన ఈ పిటిషన్పై ఇవాళ విచారణ ముగిసింది..నిందితుడి తరఫు న్యాయవాది సలీం కౌంటర్ దాఖలు చేశారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తీర్పును బుధవారానికి వాయిదా వేసింది..
