పీజీ కోర్స్ ఫీజ్ లను వెంటనే తగించాలి : స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ డిమాండ్.
- బీజేపీ నేత తొండ రవికి పితృవియోగం - August 5, 2026
- ఆర్టీసీలో అడ్వాన్స్ టికెటింగ్
- August 5, 2026 - ప్రతీఓటరుకి సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలి
బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులుతల్లోజు - August 5, 2026

పీజీ కోర్స్ ఫీజ్ లను వెంటనే తగించాలి : స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ డిమాండ్.
పాలమూరు యూనివర్సిటీ పరిధిలో పీజీ కోర్స్ ఫీజ్ లను వెంటనే తగించాలి అని స్వేరో స్టూడెంట్ యూనియన్ డిమాండ్ ఈరోజు పాలమూరు యూనివర్సిటీలోనికి పీజీ కోర్స్ ఫీజ్ తగించాలి అని, మెయిన్ గెట్ దగ్గర ధర్నా చేయడం జరిగింది.ఇష్టనుసరాగా యూనివర్సిటీ అధికారులు ఫీజ్ రియంబర్స్మెంట్ తో పాటు సైన్స్,MBA, MCA,విద్యార్థుల కు 11800/, ఆర్ట్స్ విద్యార్థులకు 2800/,ఒక సంవత్సరనికి.స్పెషల్ ఫీజ్ పేరిట1800/ అందరి దగ్గర తీసుకుంటున్నారు.

గవర్నమెంట్ యూనివర్సిటీ ల లో ప్రతి పేద విద్యార్థి కి భారంగా ఉందని అలాగే ప్రతి విద్యార్ధి కి ఉచిత విద్యను అందించాలి విద్యార్ధి నాయకులు రూప్ సింగ్, స్వేరో స్టూడెంట్ యూనియన్ PU ప్రెసిడెంట్ సురేందర్,భద్రు,శ్రావణి, హరి, నవీన్, జగదీశ్, మౌనిక మరియు తదితరులు పాల్గొన్నారు.
