పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు 23కు వాయిదా

Image Source| Scholars Institutions Hyderabad
రాష్ట్రంలోని బడుల్లో ప్రతి నెలా మూడోశనివారం నిర్వహించే పేరెంట్స్ టీచర్స్ సమావేశాలను (పీటీఎం) విద్యాశాఖ వాయిదా వేయడం జరిగింది. ఈ సమావేశాలను ఈ నెల 16వ తేదీ న నిర్వహించాల్సి ఉండగా, పేరెంట్స్ టీచర్స్ సమావేశాల ను అధికారులు 23వ తేదీ కి వాయిదా వేశారు.టీచర్ల బదిలీలు,పదోన్నతుల ప్రక్రియ ప్రారంభంకావడంతో,టెట్ పరీక్ష జరుగుతూ ఉండటం తో టీచర్లంతా బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశాలను వాయిదా వేయాలని విద్యార్థి శాఖ కార్యదర్శి వాకాటి కరుణ గారు ట్ ఎస్ గెజిటెడ్ హెచ్ఎం అసోసియేషన్ ను కోరింది.