నేడే బహుజన విద్యార్ధి గర్జన ముఖ్య అతిధి గా స్వేరోస్ వ్యవస్థాపకులు డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రాక

స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ అద్వర్యం ఉమ్మడి మెదక్ జిల్లా లోని సంగారెడ్డి పట్టణం లోని
అంబెడ్కర్ భవన్ ఫంక్షన్ హాల్ లో, నిర్వహిస్తున్న బహుజన విద్యార్ధి గర్జన కార్యక్రమానికి స్వేరోస్ వ్యవస్థాపకులు డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వస్తున్నారని,విద్య సమస్యలే ప్రధాన లక్ష్యంగా, స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ హైదరాబాద్ నడిబొడ్డున లక్ష మంది విద్యార్థులతో బారి బహిరంగ సభకు విద్యార్థులందరిని సమాయత్తం చేయడానికి ప్రతి ఉమ్మడి జిల్లాలో బహుజన విద్యార్ధి గర్జన ని నిర్వహిస్తున్నట్టు,ఈ సభకు వెలది విద్యార్థులు హాజరువుతున్నారని సభ నిర్వాహకులు స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు రాజ్ కుమార్ గారు తెలిపారు.

You may also like...

Translate »