ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనంలో జెర్రి
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

- తెలంగాణలో మారని విద్యా వ్యవస్థ తీరు
- ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనంలో జెర్రి
- ప్రతిరోజూ పురుగులు వస్తున్నాయని విద్యార్థుల ఆవేదన
- మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం బాడేపల్లిలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో పెట్టిన మధ్యాహ్న భోజనంలో జెర్రి రావడంతో విద్యార్థుల ఆందోళన
- ప్రతీ రోజు పురుగులు వస్తున్నాయని, ఎన్ని సార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు….
