14 మంది అధికారులకు ఐపీఎస్లుగా పదోన్నతి
- రేపే శంకర్పల్లిలో రేషన్ కార్డుల పంపిణీ - August 31, 2026
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ నిరసన దీక్ష - August 31, 2026
- రైల్వే డబుల్ లైన్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి - August 31, 2026

రాష్ట్ర పోలీసు సర్వీసుకు చెందిన 14 మంది నాన్ క్యాడర్ ఎస్పీలకు కన్ఫర్డ్ ఐపీ ఎస్లుగా పదోన్నతి లభించింది. బి. లక్ష్మీనారాయణ, కె. ఈశ్వరరావు, కె. చౌడేశ్వరి, ఇ. సుప్రజ, కేవీ శ్రీనివాస రావు, కె. లావణ్య లక్ష్మి, ఎ.సురేష్బాబు, డి. హిమావతి, కె. లతా మాధురి, పి.వెంకటరత్నం, కె. కృష్ణ ప్రసన్న, ఎం.సత్తిబాబు, కరీముల్లా షరీఫ్, పి. శ్రీనివాస్ లు పదో న్నతి పొందిన వారిలో ఉన్నారు.
