శంకర్ పల్లి లో గాలి వాన బీభత్సం- విద్యుత్ కి అంతరాయం

శంకర్పల్లి లో పలు గ్రామాల్లో విద్యుత్ అంతరాయం

– చీకట్లోనే పలు గ్రామాలు


జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి:
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం లో ఈరోజు సాయంత్రం వీచిన గాలి దుమారానికి,చెట్లువిరిగిపోయాయి,విద్యుత్స్తంభాలు నేలకొరిగాయి. దాదాపు మూడు గంటలుగా విద్యుత్ అధికారులు విద్యుత్ పునరుద్ధరణకు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. ప్రజలందరూ దీనిని గమనించి సహకరించాలని విద్యుత్ అధికారులు కోరుతున్నారు.

You may also like...

Translate »