ఇందిరమ్మ కాలనీకి త్రాగు నీటి మరమ్మత్తు పనులు పూర్తి
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

ఇందిరమ్మ కాలనీకి త్రాగు నీటి మరమ్మత్తు పనులు పూర్తి
జ్ఞాన తెలంగాణ, నల్లగొండ జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 28:
మండలం లోని ఎల్లారెడ్డిగూడెంలో సర్వీస్ రోడ్ విస్తరణ పనులలో భాగంగా డ్రైనేజీ పనుల వల్ల త్రాగు నీరు పైపు లైన్ పగిపోవడంతో గత ఐదు రోజుల నుండి ఇందిరమ్మ ఎస్సీ కాలనీకి వాసులకి త్రాగు నీరు రాక చాల ఇబ్బంది పడ్డారు ఈ విషయం గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణారెడ్డి దృష్టికి ఆ కాలనీ వాసులు తీసుకెళ్లగా అతను సకాలంలో స్పందించి గ్రామ పంచాయతీ సిబ్బందిని మరియు జేసీబీ పెట్టి కొత్త పైపు లైన్ వేసి పనులు పూర్తి చేసారు, కాలనీ ప్రజలు గ్రామపంచాయతీ కార్యదర్శికీ మరియు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు,
